• facebook
  • whatsapp
  • telegram

NEET-2024: నీట్ యూజీ -2024 సవరించిన ర్యాంకులు విడుదల

 ఫైనల్‌ ‘కీ’ ప్రకటించిన ఎన్‌టీఏ


ఈనాడు ప్రతిభ:  నీట్‌ యూజీ -2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్‌టీఏ సవరించింది. ఈ మేరకు కొత్త ర్యాంకు కార్డులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో జూన్‌ 23న 1,563 మందికి మరోసారి ఎన్ టీఏ నీట్ నిర్వహించింది. దానికి  813 మంది  హాజరయ్యారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలతో  కూడిన ఫైనల్‌ ‘కీ’ కూడా ఆన్ లైన్ లో ఉంది.
 

    * నీట్ – 2024 యూజీ రివైజ్డ్ స్కోర్ కార్డుల కోసం క్లిక్ చేయండి   


   * నీట్ – 2024 యూజీ ఫైనల్ ‘కీ’ కోసం క్లిక్ చేయండి   


  NEET mockcounselling Ap   
 

     NEET mockcounselling TG   

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.