* ఏప్రిల్ 18-20 తేదీల్లో వెబ్ ఆప్షన్లు
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ ఖాళీల నియామక ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికయ్యారు. అర్హులైన వారు ఏప్రిల్ 18 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. హైదరాబాదులోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏప్రిల్ 20న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భూగర్భ జలవనరులు శాఖలో 57 పోస్టులు భర్తీ కానున్నాయి.
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.