దిల్లీ: వివాదాస్పద నీట్-యూజీ, 2024 ఓఎంఆర్ షీట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై రెండు వారాల అనంతరం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. తన ఓఎంఆర్ షీట్ మారిపోయిందంటూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించిన పిటిషన్ జస్టిస్ సి.టి.రవికుమార్ నేతృత్వంలోని సెలవుకాల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దీనిపై రెండు వారాల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.