• facebook
  • whatsapp
  • telegram

AP TET: ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

 * 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరణ. 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ నోటిఫికేషన్ విడులైంది. రాష్ట్రంలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ  నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం (జులై 1న) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌కు డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 

 

     నోటిఫికేషన్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి   

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.