* 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరణ.
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడులైంది. రాష్ట్రంలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం (జులై 1న) నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్కు డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.