‣ ఫైనల్ ‘కీ’ ప్రకటించిన ఎన్టీఏ
ఈనాడు ప్రతిభ: నీట్ యూజీ -2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్టీఏ సవరించింది. ఈ మేరకు కొత్త ర్యాంకు కార్డులను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో జూన్ 23న 1,563 మందికి మరోసారి ఎన్ టీఏ నీట్ నిర్వహించింది. దానికి 813 మంది హాజరయ్యారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలతో కూడిన ఫైనల్ ‘కీ’ కూడా ఆన్ లైన్ లో ఉంది.
* నీట్ – 2024 యూజీ రివైజ్డ్ స్కోర్ కార్డుల కోసం క్లిక్ చేయండి
* నీట్ – 2024 యూజీ ఫైనల్ ‘కీ’ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.