* జులై 3 నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు
![]() |
ఈనాడు, హైదరాబాద్: పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ క్లాస్ ఏ, బీ పోస్టులకు జులై 4 నుంచి 8 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్సర్వీస్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి ఈ పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు జులై 3 నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.