• facebook
  • whatsapp
  • telegram

Inter Admissions: జులై 31 వరకు ఇంటర్‌  ప్రవేశాల గడువు పెంపు

* ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని రకాల కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు గడువును జులై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా శనివారం (జూన్‌ 29) ఓ ప్రకటన విడుదల చేశారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.