* ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు
![]() |
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రకాల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు గడువును జులై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా శనివారం (జూన్ 29) ఓ ప్రకటన విడుదల చేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.