* మంత్రి సీతక్క వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. జులై 12 లోపు http://tgswadtr.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశాలకు మళ్లీ ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.