*ఎంఏ భగవద్గీత సైతం..
విజయవాడ వన్టౌన్: ఇగ్నో జులై- 2024 నుంచి ఎంబీఏలో పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ప్రాంతీయ కేంద్ర సంచాలకుడు డాక్టర్ దోనేపూడి రామాంజనేయ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అనే నాలుగు కోర్సులను సెమిస్టర్ విధానంలో ప్రవేశపెట్టామన్నారు. ఒక్కో సెమిస్టర్ ఫీజు రూ.15,500ల నుంచి రూ.19500ల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయన్నారు. ఎంఏ భగవద్గీత అధ్యయనం కోర్సును కూడా ప్రారంభించామన్నారు. మరిన్ని వివరాలకు కొత్తపేటలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని కానీ, 0866-2565253 నంబర్లో గానీ సంప్రదించాలన్నారు. జులై 15వ తేదీ ప్రవేశాలకు తుది గడువుగా పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.