* అఫిడవిట్లు అందలేదన్న సుప్రీంకోర్టు
దిల్లీ: నీట్ యూజీ ప్రశ్నపత్రం అంశంపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 18కి విచారణ వాయిదా వేసినట్లు కోర్టు వెల్లడించింది. కేంద్రం, ఎన్టీఏ నుంచి అఫిడవిట్లు అందలేదని న్యాయస్థానం పేర్కొంది. అఫిడవిట్లు అందాకే వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.