* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ మార్కులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతికి 31691 మంది విద్యార్థులు, ఇంటర్కు 41668 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పదో తరగతిలో 51.20%, ఇంటర్లో 52.72% ఉత్తీర్ణత నమోదైంది. ఏప్రిల్/ మేలో పరీక్షలు జరిగాయి.
TOSS: తెలంగాణ ఓపెన్ స్కూలు పదో తరగతి 2024 ఫలితాలు
TOSS: తెలంగాణ ఓపెన్ స్కూలు ఇంటర్ 2024 ఫలితాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.