* టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. పరీక్ష లేకుండా నియామకం
* దరఖాస్తు ఫీజు లేదు
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(రాయ్పూర్)లో 1,113; సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(బిలాస్పుర్)లో 733; రైల్ కోచ్ ఫ్యాక్టరీ (కపుర్తలా)లో 550; చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (చిత్తరంజన్)లో 492 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇటీవల ప్రకటనలు విడుదలయ్యాయి. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు లేదు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
* సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్పూర్లో 1,113 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
* సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 అప్రెంటిస్ ఖాళీలు
* రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలో 550 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
* చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో 492 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.