• facebook
  • whatsapp
  • telegram

Latest News: 12-07-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. NEET UG: జులై మూడో వారంలో నీట్‌ (యూజీ) కౌన్సెలింగ్‌

నీట్‌ (యూజీ) పరీక్షలో అవకతవకలకు ఆధారాల్లేవని, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, జులై మూడో వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అదనపు అఫిడవిట్‌ను సమర్పించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Admissions: డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ పొడిగింపు

ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ప్రభుత్వం పొడిగించింది. రిజిస్ట్రేషన్‌ కోసం జులై 20 వరకు అవకాశం 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. Triple IT admission: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల తుది జాబితా విడుదల

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంగణాల్లో ప్రవేశాలకు సంబంధించిన తుది జాబితాను గురువారం నూజివీడులో కులపతి ఆచార్య కేసీ రెడ్డి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. Jobs: మాజీ అగ్నివీర్‌లకు.. పారామిలిటరీలో 10% రిజర్వేషన్‌

సైన్యంలో పనిచేసిన మాజీ అగ్నివీర్‌లకు కేంద్ర పారమిలిటరీ బలగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ ప్రకటించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. CA: సీఏ చివరి పరీక్షల్లో 20,446 మంది ఉత్తీర్ణత

దేశవ్యాప్తంగా సీఏ చివరి పరీక్షలు (గ్రూపు-1, 2) రాసిన 1,16,072 మందిలో 20,446 మంది ఉత్తీర్ణులయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.