* జులై 31న సీట్ల కేటాయింపు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రభుత్వం పొడిగించింది. రిజిస్ట్రేషన్ కోసం జులై 20 వరకు అవకాశం కల్పించింది. ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన 18-20, కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 23-26 వరకు సమయం ఇచ్చింది. వెబ్ ఐచ్ఛికాల మార్పు 27న, సీట్ల కేటాయింపు 31న చేయనున్నారు. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.