1. తొలిసారి ప్రపంచకప్ సెమీస్లోకి అఫ్గాన్
సంచలన విజయంతో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది రషీద్ బృందం. తీవ్ర ఉత్కంఠ రేపిన సూపర్-8 మ్యాచ్లో అఫ్గాన్ 8 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. నూతన లోక్సభ ఎంపీలుగా 535 మంది ప్రమాణం
నూతన లోక్సభ తొలి సమావేశాల సందర్భంగా మొత్తం 535 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు. మరో ఏడుగురు సభ్యుల ప్రమాణం మిగిలింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. మంటల్లో కెన్యా పార్లమెంటు!
కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. చరిత్రలో తొలిసారిగా గుప్త్ పర్వతం అధిరోహణ
హిమాలయాల్లో ఇప్పటి వరకూ ఎవరూ అధిరోహించని ‘గుప్త్’ పర్వతంపై తొమ్మిది మందితో కూడిన తమ బృందం కాలు మోపిందని కోల్కతాకు చెందిన సోనార్పుర్ ఆరోహీ పర్వతారోహకుల క్లబ్ ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఇంగ్లాండ్ గణాంక నిపుణుడు డక్వర్త్ మరణం
ఇంగ్లాండ్ గణాంక నిపుణుడు, డక్వర్త్- లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి ఆవిష్కర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ (84) మరణించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.