1. జీ7 అనుబంధ సదస్సులో ప్రధాని మోదీ!
జీ7 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా ఇటలీలో అపులియా ప్రాంతంలోని బోర్గో ఇగ్నాజియా రిసార్టులో నిర్వహించిన కీలక సమావేశంలో మోదీ ప్రసంగించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఐఏఎస్ కృష్ణతేజకు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం
తెలుగుతేజం, ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఉక్రెయిన్తో సంధికి సిద్ధమని రష్యా అధ్యక్షుడి ప్రకటన!
ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఆర్మీ అమ్ములపొదిలో ‘నాగాస్త్ర-1’
భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. మహారాష్ట్ర నాగ్పుర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన ‘నాగాస్త్ర-1’ సైన్యం చేతికి వచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఏడు నెలల గరిష్ఠానికి దేశ వాణిజ్య లోటు!
మేలో భారత ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 7.7 శాతం అధికమై 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.