ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు జులై 22 నుంచి సెప్టెంబరు 10 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) వెల్లడించింది. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై దశల వారీగా కార్యక్రమాలు చేపడతామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ జులై 17న ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.