ఈనాడు, హైదరాబాద్: నీట్ పీజీ పరీక్ష రాసేందుకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామ్స్(ఎన్బీఈ) నగరాలను మార్చుకునే అవకాశం ఇచ్చినా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యారులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 11న పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాలను మార్చుకునేందుకు ఈనెల 19 నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారులు గడువిచ్చారు. 2రోజులుగా వెబ్సైట్ సరిగా పనిచేయడం లేదని, ఫోన్లు చేస్తే జవాబులు చెప్పేవారే లేరని విద్యారులు వాపోతున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.