* జులై 11న ఫలితాలను విడుదల చేసిన ఐసీఏఐ
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సీఏ చివరి పరీక్షలు (గ్రూపు-1, 2) రాసిన 1,16,072 మందిలో 20,446 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో గ్రూపు-1, 2 పరీక్షలను ఒకేసారి రాసి 7,122 మంది పాసయ్యారు. మే నెలలో నిర్వహించిన సీఏ చివరి, సీఏ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జులై 11న విడుదల చేసింది. సీఏ ఫైనల్ గ్రూపు-1లో 20,479 మంది, గ్రూపు-2లో 21,408 మంది ఉత్తీర్ణులయ్యారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.