ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2, 3 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు సోషల్మీడియా, వివిధ వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ‘‘ఈ రెండు సర్వీసుల పరీక్షలను కమిషన్ వాయిదా వేసినట్లు కొన్ని గ్రూపుల్లో వెబ్ నోట్ సర్క్యులేట్ అవుతోంది. గ్రూప్-2 పరీక్షలు నవంబరు 17, 18న, గ్రూప్-3 పరీక్షలు నవంబరు 24, 25వ తేదీకి మార్చారంటూ టీజీపీఎస్సీ పేరిట కొందరు నకిలీ వెబ్నోట్ సృష్టించి, వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.