రాష్ట్రవ్యాప్తంగా జులై 10న నిర్వహించిన డీఈఈసెట్ ఆన్లైన్ పరీక్షలకు 85.96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ‘కీ’ని జులై 15వ తేదీలోపు వెల్లడిస్తామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.