‣ సాయంత్రం 4 గంటలకు విడుదల
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 26న సాయంత్రం 4 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను results.eenadupratibha.net లో పొందొచ్చు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి....
ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ ఫలితాలు
‣ General |
‣ Vocational |
What Next After Intermediate?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.