ఇంటర్ విద్యార్థుల ముందు ఉన్న ముఖ్యమైన కెరియర్ ఆప్షన్లలో న్యాయవిద్య ఒకటి. ఇంజినీరింగ్, మెడిసిన్ మాదిరిగానే ఇందులోనూ జాతీయ స్థాయి సంస్థలు వెలిశాయి.
కెరియర్ పరంగా మేటి భవిష్యత్తు అందించేవాటిలో న్యాయవిద్య ఒకటి. నల్లకోటు ధరించి బాధితులకు న్యాయం చేయగలిగే అవకాశం దీనిలో అదనపు ఆకర్షణ.
సమాజంలో నాగరికత పెరిగేకొద్దీ సమస్యలూ అధికమవుతున్నాయి. ఇంటి సరిహద్దు సమస్యల నుంచి దేశ సరిహద్దుల పరిష్కారం వరకూ ప్రతి సమస్యకూ న్యాయ వ్యవస్థ జోక్యం తప్పనిసరి అవుతోంది.
న్యాయమూర్తి.. న్యాయవాది.. విలువలతో కూడిన జీవితం. గౌరవప్రదమైన సామాజిక హోదా. ఎందరికో న్యాయాన్ని అందించే ఉత్తమ స్థానం. మంచి ఆదాయం.. సంతృప్తిని సంపూర్ణంగా ఇచ్చే వృత్తి.
న్యాయం.. ఆ పదంలోనే ఔన్నత్యం కనిపిస్తుంది. అదే జీవనంగా మారితే ఎంత ఉన్నతంగా ఉంటుందో తేలిగ్గా ఊహించవచ్చు.
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.