విద్యార్థులూ, ఉద్యోగులూ అందరికీ సుపరిచితమైన విద్యా సంస్థ- ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో).
దూరవిద్య అనగానే ముందుగా గుర్తుకొచ్చేంత ప్రసిద్ధి ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం)ది.
దూరవిద్య పద్ధతిలో విద్యను అందించడానికి మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రెగ్యులర్ ప్రోగ్రామ్లను అందించే వందలకొద్దీ ..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలాల్ని ప్రజలకు చేరువ చేయాలన్న అధికారుల సంకల్పం దూరవిద్య విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేసింది. ...
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.