ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) కాకినాడ క్యాంపస్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు చదివేందుకు
మేటి సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి డిగ్రీ పూర్తయ్యేవరకూ ఆగాల్సిన పనిలేదిప్పుడు.
దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) ప్రకటన ఇటీవల వెలువడింది.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
మేనేజ్మెంట్ పట్టాకూ, నైపుణ్యాలకూ పెరుగుతున్న ప్రాముఖ్యం దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ ప్రవేశాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.
ఐఐఎంలతోపాటు వివిధ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు మేనేజ్మెంట్ విద్యకు దేశంలో ఐఐఎంలు అగ్రగామి సంస్థలు. ఇప్పుడివి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బాట పట్టాయి. ముందుగా ఐఐఎం ఇండోర్ 2011లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ ఆశావహులు సన్నద్ధమవ్వాల్సిన సమయమిది! ఎంబీఏ ప్రవేశానికి ప్రకటనలు వరుసగా వెలువడుతున్నాయి.
రంగంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఎంచుకోవడానికి మొగ్గు చూపే కోర్సు- ఎంబీఏ.
మన దేశంలో ఉన్నతమైన ఉత్తమ విద్యకు వేదికలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు. చాలా మంది విద్యార్థులు వీటిలో చేరేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. విదేశీ విద్యార్థులూ వాటిలో చదివేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు.
రిటైల్ మేనేజ్మెంట్లో ఉన్న కోర్సులు, అర్హతలు, కోర్సులను అందిస్తున్న సంస్థలు /యూనివర్శిటీలు, వివిధ ఉద్యోగ అవకాశాలు, దూరవిద్యలో రిటైల్ మేనేజ్మెంట్ గురించి వివరాలు
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 17.5 శాతం. ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించడమే..
మేనేజ్మెంట్ రంగంలోకి ప్రవేశం, ఉండాల్సిన నైపుణ్యాలు, కోర్సులను అందిస్తున్న విద్యా సంస్థలు
అత్యున్నత ప్రమాణాలతో కూడిన మేనేజ్మెంట్ విద్యను అందించడం లక్ష్యంగా మనదేశంలో అనేక కార్పొరేట్ మేనేజ్మెంట్ ..
చారిత్రక ప్రసిద్ధ ప్రదేశాలనూ, ప్రకృతి సౌందర్యం అలరారే ప్రాంతాలనూ సందర్శించటానికి విదేశీ స్వదేశీ యాత్రికులూ,...
ప్రముఖ సంస్థలకు చెందిన ప్రఖ్యాత ఫ్యాకల్టీ, ఇతరులకు సాధారణంగా అందుబాటులో లేని మేనేజర్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారు చెప్పిన ఆడియో పాఠాలు, వీడియో లెక్చర్లు, అనేక కేస్స్టడీ చర్చలు
ఆర్థికం గురించి లోతుగా, ఆసక్తితో తెలుసుకోవాలనే విద్యార్థులకు ఉపయుక్తమైన కోర్సు ఎఫ్ఆర్ఎం (ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్). ఈ సర్టిఫికేషన్ పరీక్షలో
ఆధునిక టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్, డేటా సైన్స్ తదితరాలు మేనేజ్మెంట్ విద్యలో కొత్త ధోరణులకు
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.