కోర్సు పూర్తవగానే స్వయం ఉపాధి, కేంద్ర సంస్థల్లో కొలువులూ, వాణిజ్య, ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలూ ఆశించేవారికి ఐటీఐలు చక్కని ఎంపిక. వీరు ఎంచుకోవడానికి దేశవ్యాప్తంగా 130కి పైగా ట్రేడ్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్) ఎచ్చెర్ల, శ్రీకాకుళం
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ ట్రేడ్లో చేరాలనుకుంటే సమీపంలోని ఐటీఐకి వెళ్లి ప్రిన్సిపాల్ను నేరుగా సంప్రదించవచ్చు.
ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు (ట్రేడ్లు) రెండేళ్లు, ఏడాది; నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్లు ఏడాది, ఆరునెలల కాలపరిమితితో ఉన్నాయి. వాటి వివరాలు..
కుదిరితే ఉద్యోగం లేదంటే స్వయం ఉపాధిని కోరుకునేవాళ్లు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు అందించే కోర్సుల దిశగా అడుగులు వేయవచ్చు. ఆసక్తి మేరకు ఎంచుకోవడానికి 130కి పైగా ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి.
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.