రుగ్మతలూ, నొప్పులూ, గాయాలూ బాధిస్తూ శారీరక కదలికలకు, దైనందిన కార్యకలాపాలకు అవరోధంగా మారితే ఉపశమనమిచ్చేది ఫిజియో థెరపీ.
ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతోన్న కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. వివిధ రుగ్మతలు, ప్రమాదాల కారణంగా ఎక్కువ మందికి మందులతోపాటు
ఆధునిక జీవన శైలి, అధికమవుతున్న ప్రమాదాలు, వివిధ వృత్తుల తీరు ఫిజియోథెరపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. కొన్ని ప్రమాదాలు, పలు రకాల అనారోగ్యాలకు శస్త్ర చికిత్సలు తప్పనిసరి.
ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తగానే డాక్టర్ దగ్గరకు వెళతాం. అనారోగ్యానికి కారణం కనుక్కోవడంలోనూ, పూర్తిగా నయమయ్యేలా చేయడంలో మరికొందరి సేవలు ఉపయోగపడతాయి.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
OTP has been sent to your registered email Id.