మెరుగైన సమాజం దిశగా మానవాళి సాగించే పయనంలో మీడియా పాత్ర ఎంతో కీలకం.
సమాచార విప్లవంతో మీడియా వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీంతో ఈ రంగంలోని వివిధ విభాగాలకు ..
ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో ఉన్న కొన్ని యూనివర్సిటీలు, శిక్షణ సంస్థలు; ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్ మీడియా లాంటి విభాగాల్లో డిగ్రీ
సామాజిక స్పృహ, విశ్లేషణ సామర్థ్యం, ఉత్సాహంతో దూసుకుపోయే స్వభావం ఉండే యువతకు సరైన వృత్తి జర్నలిజం. మీడియా వ్యాప్తి, పెరుగుతున్న ...
పత్రికా వ్యవస్థని సమాజానికి కావలి కుక్కగా పోలుస్తారు. అందుకే 'వెయ్యి తుపాకుల కంటే నాలుగు ప్రతికూల పత్రికలకు వణికిపోతా'నని నెపోలియన్ అన్నాడు.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
మ్యాథ్స్, సైన్స్ కోర్సులను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివినవారు ఉన్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్న ఇంటర్ విద్యార్థులు రాయాల్సిన పరీక్షల్లో
OTP has been sent to your registered email Id.