సమాచార విప్లవంతో మీడియా వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీంతో ఈ రంగంలోని వివిధ విభాగాలకు ..
ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో ఉన్న కొన్ని యూనివర్సిటీలు, శిక్షణ సంస్థలు; ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్ మీడియా లాంటి విభాగాల్లో డిగ్రీ
సామాజిక స్పృహ, విశ్లేషణ సామర్థ్యం, ఉత్సాహంతో దూసుకుపోయే స్వభావం ఉండే యువతకు సరైన వృత్తి జర్నలిజం. మీడియా వ్యాప్తి, పెరుగుతున్న ...
పత్రికా వ్యవస్థని సమాజానికి కావలి కుక్కగా పోలుస్తారు. అందుకే 'వెయ్యి తుపాకుల కంటే నాలుగు ప్రతికూల పత్రికలకు వణికిపోతా'నని నెపోలియన్ అన్నాడు.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.