నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్ లా యూనివర్సిటీలు (ఎన్ఎల్యూ) ఏర్పాటయ్యాయి.
లా చదవాలనుకునే విద్యార్థులు ఏటా సీఎల్ఏటీ (క్లాట్) పరీక్ష కోసం ఎదురుచూస్తుంటారు.
ఇంజినీరింగ్లో ఐఐటీలు, మేనేజ్మెంట్కు ఐఐఎంలు, వైద్యానికి ఎయిమ్స్ల మాదిరిగానే నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్ లా యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు.
ప్రముఖ సంస్థల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) ప్రకటన వెలువడింది.
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
గత ఆరేడు నెలలుగా ఐటీలో ఓ కొత్త తరహా ఉద్యోగం పేరు ఎక్కువగా వినపడుతోంది, అదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్.
OTP has been sent to your registered email Id.