నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్ లా యూనివర్సిటీలు (ఎన్ఎల్యూ) ఏర్పాటయ్యాయి.
లా చదవాలనుకునే విద్యార్థులు ఏటా సీఎల్ఏటీ (క్లాట్) పరీక్ష కోసం ఎదురుచూస్తుంటారు.
ఇంజినీరింగ్లో ఐఐటీలు, మేనేజ్మెంట్కు ఐఐఎంలు, వైద్యానికి ఎయిమ్స్ల మాదిరిగానే నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్ లా యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు.
ప్రముఖ సంస్థల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) ప్రకటన వెలువడింది.
OTP has been sent to your registered email Id.