స్వల్ప వ్యవధిలో, తక్కువ ఖర్చుతో స్థిరమైన ఉపాధి పొందాలని ఆశించేవారు టెన్త్ తర్వాత వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులవైపు దృష్టి సారించవచ్చు
టెక్నాలజీ ఉన్నచోటే ఎప్పుడూ ఉండదు. అవసరాల రీత్యా ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటుంది. అలా దూసుకు వచ్చిందే...
కొన్నేళ్ల నుంచి విశ్వ వ్యాప్తంగా ఎక్కువమంది నోట మారుమోగుతోన్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).
అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ చదివి ఉండాలి.
క్రీడారంగం నేటి తరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. విద్యార్థుల్లో ఆటలపై శ్రద్ధ పెరుగుతోంది. వీటినే కెరియర్గా భావించి, నిరంతరం శ్రమిస్తున్నారు.
ప్రకృతి ద్వారా ఆకృతి పొందే మేఘం సరళ స్వభావంతో కాస్త చల్లని గాలులు వీస్తే వర్షిస్తుంది.
ఇంటర్మీడియట్ గ్రూపుల్లో ఎంపీసీ తర్వాత ప్రాధాన్యం బైపీసీకే దక్కుతోంది. వైద్యవృత్తి (అల్లోపతి) లక్ష్యంగా ఎక్కువమంది ఈ గ్రూపులో చేరుతున్నారు.
జన్యుశాస్త్రం (హ్యూమన్ జెనెటిక్స్) ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్టు! జంతు, వృక్ష, మానవ జాతుల గురించి తెలుసుకోవడంలో దీనిపాత్ర ఎంతో ముఖ్యమైనది.
ఆర్ట్స్, సైన్స్.. గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టుల్లో చదివినా సరే, పీజీలో విద్యార్థులు కొందరు ఎంబీఏ చేస్తుంటారు.
అవసరం నుంచే ఆలోచనలు, ఆలోచనల నుంచే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వ్యాపార అవకాశం దాగివున్నట్టే.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో ఎంపీసీ గ్రూపును ఎంచుకుంటున్నారు.
వాతావరణ శాస్త్రం.. చాలా మంది విద్యార్థులకు అంతగా అవగాహన లేని అంశం.. కానీ ఎన్నో కొత్త కొత్త ఉద్యోగాలు అందించే అవకాశం ఉన్న విభాగమిది.
డేటా సైన్స్ ఉద్యోగ ఖాళీలు ఫ్రెషర్స్ను స్వాగతిస్తున్నాయి.
హ్యాండ్లూమ్స్.. తరాలుగా వన్నె తరగని భారతదేశ వారసత్వ సంపద.
పదో తరగతి తర్వాత భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవ డానికి ఇంటర్మీడియట్ కోర్సులు వారధిగా నిలుస్తాయి.
కొత్త కోర్సులు ఎన్ని వచ్చినా ఎవర్ గ్రీన్ కెరియర్ టీచింగ్. ఈ వృత్తిలో రాణించడానికి డిప్లొమా లేదా బ్యాచిలర్ స్థాయిలో ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తిచేయడం తప్పనిసరి.
ఇప్పటి విజ్ఞాన ఆధారిత సమాజంలో (నాలెడ్జ్ సొసైటీ) సమాచారమే అపార సంపద.
అత్యున్నత సంస్థల్లో పేరున్న కోర్సులు చేస్తేనే మేటి అవకాశాలు లభిస్తాయనేది అవాస్తవం. ఆసక్తి, తపన ఉంటే ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్లో చదివినా మెరుగైన భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.
డేేటా అంటే అంకెల, సంఖ్యల సమూహం కాదు. తటస్థంగా నిలిచిపోయే తటాకం కాదు. గలగలా పారే సెలయేరు. పరవళ్లు తొక్కుతూ పరుగెత్తే నదీ ప్రవాహం.
దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో ఫార్మా ముఖ్యమైనది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో సేవలందిస్తున్నాయి.
ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ జోడీతో సరికొత్త ఉద్యోగ ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
ఇంజినీరింగ్ విద్యలో ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఇంటర్మీడియట్ అర్హతతో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులు చదువుకునే అవకాశం వచ్చింది.
గాలివాటుగానే పడవ ప్రయాణం సాగుతుంది. మార్కెట్ ఎటువైపు పరుగెడుతుందో దాని వైపు మనమూ దృష్టి సారించాలి. ఎక్కడ అవకాశం ఉంటుందో అటువైపే ఉద్యోగార్థి లక్ష్యాన్ని సంధించాలి.
దేశంలో వేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో ముఖ్యమైంది ఔషధ పరిశ్రమ. ఇందులో ఫార్మసిస్టుల సేవలే కీలకం.
సామాజిక వికాసంలో సైన్స్ కోర్సుల్లో పరిశోధనలే కీలకం. ఔత్సాహికులను ఈ దిశగా ప్రోత్సహించడానికే దేశవ్యాప్తంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ... కొన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు... వీటన్నిటికీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోరే ప్రామాణికం.
దేశమంతా రోజూ ఎన్నో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కోట్ల మంది జరిపే కొనుగోళ్లు, అమ్మకాల్లో ఎన్నో వివాదాలు..
చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసులవారూ ఏదో ఒక వైకల్యం, నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఫిజియో థెరపీతో కొంత వరకు ఉపశమనం లభిస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.. కోట్ల మంది ఓటర్లు.. లక్షల మంది నిర్వహించే ఎన్నికల ప్రక్రియ..
న్యాయవిద్య విస్తృత ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. మేటి విద్యాసంస్థలెన్నో ‘లా’ కోర్సులు అందిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాసెట్ ప్రకటనలు వెలువడ్డాయి.
డిగ్రీ చదువులతోడు కొన్ని అదనపు కోర్సులు చేస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇలాంటి ఉపాధి ఆధారిత కోర్సులకు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) చిరునామాగా మారింది.
బ్యాంకింగ్ వ్యవహారాలకు టెక్నాలజీ ఎంతో ముఖ్యం. నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి సైబర్ దాడులూ జరగకుండా రక్షణగా నిలవడంలో సాంకేతికతే దివ్యాస్త్రం.
దైనందిన జీవితంలో మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని వస్తువుల్లోనూ ఎంతో కొంత ప్లాస్టిక్ తప్పనిసరి.
పరిశోధనలే ప్రగతికి సోపానం. చిన్న తరగతుల నుంచే విద్యార్థులను ఆ దిశగా సంసిద్ధులను చేయడానికి ప్రత్యేక సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి.
‘ఆహా.. ఏమి రుచి’ అంటూ మైమరచి తినేలా వండాలంటే పాకశాస్త్రంలో ప్రావీణ్యం ఉండాలి. రుచిగా వండటం ఒక్కటే కాదు.. మరెన్నో దీనిలో భాగమైవుంటాయి.
ప్రతి కోర్సుకూ చెప్పుకోదగ్గ విశిష్ట విద్యాసంస్థలు కొన్ని ఉంటాయి. ఆ సంస్థల్లో బోధన ప్రమాణాలు
ఎన్నో ఉత్పత్తులు ఖండాలు, దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇందులో కీలకం రవాణా.
స్పీచ్, హియరింగ్ కోర్సుల్లో చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్ అందుతుంది.
కోర్సులు ఎన్ని ఉన్నప్పటికీ విస్తృత అవకాశాలు అందించడంలో మ్యాథ్స్, సైన్స్లే ముందుంటున్నాయి.
ఓ ఉత్పత్తి పూర్తవడం వెనుక ఎన్నో దశలుంటాయి. ఎందరో నిపుణుల సేవలు అవసరమవుతాయి. ఉత్పాదన క్రమంలో అనుబంధంగా మరికొన్ని అదనపు విలువైనవీ దక్కుతాయి.
పర్యటక సంస్థల నిర్వహణ, అభివృద్ధిలో సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. వీరికి మేటి శిక్షణతో కూడిన విద్యను అందించడానికి కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా...
ఐటీ కెరియర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
కంప్యూటర్ కోర్సులకు ఐఐటీల తర్వాత ప్రాధాన్యమున్న సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లే. వీటిలో పలు పాతతరం సంస్థలు ఎంసీఏ కోర్సు అందిస్తున్నాయి.
అంతరిక్ష ప్రయోగాలతో దూసుకుపోతున్న భారత్లో ఆస్ట్రోఫిజిక్స్ సబ్జెక్టును ఎంచుకున్న వారికి ఎంతో భవిష్యత్తు ఉంది.
జాతీయస్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (జీఏటీ-బి) ప్రవేశపరీక్షకు సమయం ఆసన్నమైంది.
దేశంలో సాధారణ యూజీ, పీజీ కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎంతో పేరున్న సంస్థలు.
ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తూ ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. పర్యాటకానికి సమాజంలో ఆదరణ పెరుగుతోంది.
ఐఐఎంలూ, దేశంలోని టాప్ బీ స్కూల్స్లో ఎంబీఏ ప్రవేశాల కోసం మౌఖిక పరీక్ష, బృంద చర్చ/ గ్రూప్ ఎక్సర్సైజు, రిటన్ ఎబిలిటీ టెస్టులు ఆరంభమవుతున్నాయి.
ఇంజినీరింగ్తోపాటు వైవిధ్యమైన ఇతర కోర్సులను ఐఐటీ ఖరగ్పూర్ ఎన్నో ఏళ్ల నుంచీ నడుపుతోంది.
శ్రేష్ఠ విద్యాసంస్థ (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్) హోదా దక్కిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో బిట్స్ పిలానీ ఒకటి. ఇంజినీరింగ్ విద్యలో పాతతరం ఐఐటీల తర్వాత భారత్లో పేరున్న సంస్థ..
సముద్రమంటే అందరికీ ఇష్టమే.. కానీ దానికి సంబంధించిన కెరియర్లలోకి వెళ్లడం కొందరికి కల! పైకి ప్రశాంతంగా
దాదాపు సంస్థలన్నింటికీ దిక్సూచిలా బిజినెస్ అనలిటిక్స్ ఆవిర్భవిస్తోంది. మనుషులకు ఆక్సిజన్ మాదిరిగా ఇది వ్యాపార సంస్థలకు ఊపిరి పోస్తోంది.
దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తూ నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకూ ఆస్కారం ఇస్తోంది. వీటిని సొంతం చేసుకోవడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం.
అందుబాటులోకి వచ్చిన అపార సమాచారాన్ని మధించి వ్యాపారావకాశాల అమృతాన్ని వెలికి తీసేదే డేటా సైన్స్. ఈ రంగంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు 45 శాతం పెరుగుతున్నాయి.
మేటి భవిష్యత్తును అందించే సబ్జెక్టుల్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) ముఖ్యమైంది. శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటితోనూ ఇది ముడిపడి ఉండడమే దీనికి కారణం.
దేశవ్యాప్తంగా ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలు మేనేజ్మెంట్ (ఎంబీఏ/ పీజీడీబీఏ) కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ఉద్యోగ నియామకాలూ, ఆర్థిక వ్యవస్థా పరస్పర ఆధారితాలు. ఆర్థిక వ్యవస్థ పచ్చగా ఉండి మార్కెట్లో అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా
అత్యాధునిక సాంకేతిక ప్రపంచం ఆవిష్కరణలూ, పురోగతితో సందడి చేస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో
ఇంజినీరింగ్తోపాటు మేనేజ్మెంట్ రంగంలోనూ రైల్వేలో కొలువుదీరే అవకాశం ఉంది. వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఈ మేనేజ్మెంట్ నిపుణులు ముఖ్యపాత్ర పోషిస్తారు.
డేటాను మనం చూసే తీరు, అర్థం చేసుకునే విధానాన్ని విజువల్ అనలిటిక్స్ చాలా మార్చేసింది.
పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువులకు దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యమైనవి.
లక్షల కోట్ల జీవరాశులకు ఆలవాలమైన ఈ భూమ్మీద అన్నీ ప్రకృతికి లోబడి జీవిస్తుంటాయి..
అడుగడుగునా సౌకర్యం..దాంతోపాటు హుందాతనం అందిస్తాయి పాద రక్షలు. నచ్చిన రంగుల్లో.. మెచ్చిన ఆకారంలో రూపొంది..
అందమైన ఇంటిని.. మరింత సుందరంగా తీర్చిదిద్దడంలో తీరైన ఫర్నిచర్ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
నిఫ్ట్ యూజీ, పీజీ కోర్సుల ప్రకటన ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తోంది ఫ్యాషన్. పల్లె, పట్నం..
డేటా లిటరసీ.. మరో కొత్త నైపుణ్యం! కెరియర్ మొదలుపెట్టే వారు నేర్చుకోవాల్సిన స్కిల్స్లో
ఆటలతో.. ఎన్ని మార్గాలో! స్పోర్ట్స్ మేనేజ్మెంట్.. క్రీడలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో
తెలుగు రాష్ట్రాల్లో యూజీ స్థాయిలో ఎక్కువమంది చదువుతోన్న కోర్సు ఇంజినీరింగ్. భారీగా అవకాశాలు అందించడమే ఇందుకు కారణం.
స్టాక్ మార్కెట్.. ఆర్థిక రంగంపై ఆసక్తి ఉన్న వారికి దీని గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే పెట్టుబడులు
సామాజిక వికాసం, దేశ అభివృద్ధికి సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలే కీలకం. ఇందుకోసమే దేశవ్యాప్తంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్
సంస్థల నిర్వహణకు సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. ఇవి నియామకాల్లో మేనేజ్మెంట్ (ఎంబీఏ) కోర్సులు చదివినవారికి ప్రాధాన్య మిస్తున్నాయి.
ఇంజినీరింగ్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో నిర్వహించే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)కు 3 నెలలకు పైగా వ్యవధి ఉంది.
క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్) - 2023ను నవంబరు 26న దేశవ్యాప్తంగా 155 నగరాల్లో నిర్వహిస్తారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే..
కొత్త అవకాశాలకు క్యూబర్నెటిస్! ఇటీవల ఐటీలో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఎదురవుతున్న ప్రశ్న..
దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్
సమాజంలో నేరాలూ ఘోరాలకు అంతులేదు. హత్యలూ, మోసాలూ పకడ్బందీగా జరిగిపోతున్నాయి. ఆధారాలు చిక్కవు..
ప్రత్యేక విద్యాసంస్థల్లో విభిన్న కోర్సులు దేశంలో స్థిరాస్తి రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోంది రియల్ ఎస్టేటే.
బోధనలో మేటి అవకాశాలకు మెట్టు.. జాతీయ అర్హత పరీక్ష (నెట్). ఇందులో అర్హత పొందినవారు జాతీయ,
ఇంటర్మీడియట్ తర్వాత కష్టపడి చదివి ప్రవేశ పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్ కళాశాలలో సీటు తెచ్చుకున్నారు.
చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్, వెబ్సైట్లు, గ్రాఫిక్స్, వీడియో గేమ్స్..
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
గత ఆరేడు నెలలుగా ఐటీలో ఓ కొత్త తరహా ఉద్యోగం పేరు ఎక్కువగా వినపడుతోంది, అదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్.
కార్పొరేట్ ప్రపంచంలో వివిధ సంస్థల సీఈఓల్లో చాలామంది ఐఐటీలు, ఐఐఎంలలో చదివిన పట్టభద్రులే కనిపిస్తారు.
బైపీసీ గ్రూపు విద్యార్థులు పరిగణించాల్సిన కోర్సుల్లో ఫిజియో థెరపీ ఒకటి. ఎన్నో రుగ్మతలకు మందులతోపాటు ఇది తప్పనిసరైంది.
దేశంలోని విద్యాసంస్థల్లో ఎంబీఏ కోర్సు ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ఒకటి.
‘మీరు ప్రేమించే ఉద్యోగాన్ని ఎన్నుకోండి.. అప్పుడు జీవితంలో ఒక్కరోజు కూడా పని చేస్తున్నామనే భావన కలగదు’ అనేది పెద్దల మాట.
అంతర్జాతీయ కంపెనీలెన్నో వివిధ దేశాల్లో పరిశ్రమలను నెలకొల్పుతున్నాయి. దీంతో ప్రధానంగా ఆంగ్లంలో ఉన్న సమాచారాన్ని
శ్వేత పదోతరగతి చదివింది. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలనే విషయంలో ఇంట్లో ఒకటే చర్చ. పదిలో ఎక్కువ మార్కులు వచ్చాయి
దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్నో పరీక్షలున్నాయి. వాటిలో క్యాట్ తర్వాత ప్రాధాన్యమున్నది జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్టు (జాట్).
మన జ్ఞానేంద్రియాల్లో అత్యంత ప్రధానమైనది కన్ను అని తెలిసిందే. కంటి చూపు సమస్యలను తెలుసుకోవడానికి పరికరాల సాయంతో నిశితంగా పరిశీలిస్తారు ఆప్టోమెట్రిస్టులు.
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోకి ప్రవేశించాలంటే ఏళ్లతరబడి శ్రమ పడాల్సిన పనిలేదు. సరైన శిక్షణ, ప్రణాళిక ఉంటే నెలల వ్యవధిలో నచ్చిన ఉద్యోగం సంపాదించవచ్చు.
కంప్యూటర్ సైన్స్ సంబంధిత స్పెషలైజేషన్లలో సైబర్ సెక్యూరిటీ ఓ ముఖ్యమైన బ్రాంచి. ఆధునిక ప్రపంచంలో దీనికి ఎనలేని ప్రాముఖ్యం లభిస్తోంది.
మేటి ఉపాధి అవకాశాలు అందించే కోర్సుల్లో నర్సింగ్ విద్య ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా నర్సుల కొరత ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న సాంకేతిక విద్యాసంస్థలు డేటా సైన్స్ అనుబంధ ప్రత్యేక కోర్సుల వైపు బాగా మొగ్గు చూపుతున్నాయి.
నూతన విద్యా సంవత్సర తరుణమిది. ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో కొత్తగా ప్రవేశించేవారికి త్వరలో తరగతులు మొదలవుతాయి.
బోధన రంగంలో రాణించాలనుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సుల్లో చేరడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ చదువులతో నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో బీటెక్/ బీఈలో చేరే విద్యార్థుల్లో అత్యధికులు ఎంచుకుంటున్న బ్రాంచి - కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ).
నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్ లా యూనివర్సిటీలు (ఎన్ఎల్యూ) ఏర్పాటయ్యాయి.
పంచదార ప్రధానంగా చెరుకు నుంచే రూపొందుతుందనేది తెలిసిన సంగతే. అయితే దాని తయారీ వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.
ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువమంది లక్ష్యం ఎంబీబీఎస్. అయితే పరిమిత సీట్ల దృష్ట్యా ఆ అవకాశం కొందరికే దక్కుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్న తరుణమిది. కంప్యూటర్ సైన్స్లోని ప్రత్యేక విభాగాలపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు.
క్రీడలపై ఆసక్తి ఉన్నవారు, శిక్షకులుగా రాణించాలని ఆశించేవారు నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు.
విమానాలంటే చాలామందికి చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంటుంది. అంత ఎత్తున గాల్లో ఎగురుతూ ఉద్యోగాలు చేయడం కూడా థ్రిల్లింగ్ అనుభవం.
మేటి భవిష్యత్తు సొంతం చేసుకోవడానికి ప్రొఫెషనల్ కోర్సులే చదవాల్సిన అవసరం లేదు. ఉన్నతస్థాయి అవకాశాలను అందుకోవడానికి
అదనపు శిక్షణ అవసరం లేని ఒకేషనల్ కోర్సులు కెరియర్లో స్థిరపడటానికి చిన్న నైపుణ్యాలూ దారిచూపుతాయి.
నేర పరిశోధన, దర్యాప్తులపై ఆసక్తి ఉన్నవారికి సరైన సబ్జెక్టు- క్రిమినాలజీ. ఇప్పుడిప్పుడే మనదేశంలో దీనిపై అవగాహన పెరుగుతోంది.
పదో తరగతి విద్యార్హతతోనూ ప్రభుత్వోద్యోగాలెన్నో ఉన్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఎన్నో కొలువులకు ఈ విద్యార్హతతోనే పోటీ పడవచ్చు.
పదో తరగతి తర్వాత.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ..
పదో తరగతి తర్వాత ఉన్నత విద్య దిశగా అడుగులేయడానికి ఇంటర్మీడియట్ కోర్సులు దారి చూపుతాయి.
వ్యవసాయ, అనుబంధ రంగాల పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గిరాకీ పెరుగుతోంది.
ఆర్థిక సంస్థలకు టెక్నాలజీనే ఆక్సిజన్. నాణ్యమైన సేవలు అందించడం, ఎలాంటి సైబర్ దాడులు జరగకుండా
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ కేంద్రం మూడేళ్ల వ్యవధి ఉన్న ‘డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ’ కోర్సును అందిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
తక్కువ వ్యవధిలోనే ఏదైనా అంశంలో నైపుణ్యం పెంపొందించుకుని, వెంటనే అందులో ఉపాధి పొందే అవకాశం ఐటీఐ ట్రేడులతో లభిస్తుంది. కొద్ది పెట్టుబడితో సొంతగా రాణించే అవకాశమూ ఉంది.
వైద్యపరిశ్రమలో అడుగుపెట్టాలంటే.. నీట్ రాసి డాక్టర్లే కావాల్సిన పనిలేదు. ఇంకా చాలా అవకాశాలున్నాయి.
కెరియర్ పరంగా తమ దారేదో నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత దక్కుతుంది. ఉన్న మార్గాల్లో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే కీలకం. ఇందుకు స్వీయసామర్థ్యాలే కొలమానం.
సృజనను ఇష్టపడేవాళ్లు, కళలపై ఆసక్తి ఉన్నవారు రాణించగలిగే కోర్సుల్లో ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్లు ముందుంటాయి.
దేశానికి వైద్యులు ఎంత అవసరమో... వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలూ అంతకంటే అవసరం. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమించడానికి ఆరోగ్య పరికరాల తయారీ జరుగుతూనే ఉండాలి.
బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత ఆ దిశగా అడుగులేయవచ్చు. ఈ విద్యార్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సులో చేరవచ్చు.
బోధన రంగంలో అత్యున్నత ఉద్యోగాలకు తొలి మెట్టు యూజీసీ నెట్లో అర్హత సాధించడం. ఈ అవకాశం వచ్చినవారు దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు.
జాతీయ ప్రాధాన్య సంస్థ హోదా ఉన్న విశ్వవిద్యాలయం నలంద. బిహార్లోని రాజ్గిరీలో స్థాపించిన ఈ సంస్థలో
సుదూర ప్రాంతాలకు చేసే వస్తు రవాణా మార్గాల్లో కీలకమైనది సముద్రం. పెద్ద తీరరేఖ ఉండటం మనదేశ ప్రత్యేకత.
పెట్రోకెమికల్స్, అనుబంధ పరిశ్రమల్లో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సేవలు
మైదానంలో ఆడేవారు కొద్దిమందే.. కానీ ఆ ఆటనూ, ఆటగాళ్లనూ నడిపించేవారు చాలామంది!
కొత్త కోర్సులు ఎన్ని వచ్చినప్పటికీ వన్నె తరగని కెరియర్.. టీచింగ్. ఈ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు
సంగీతం.. అది వేరే ప్రపంచం.. ఎలాంటి భావోద్వేగాన్నయినా అందంగా, ఆర్ద్రంగా ప్రదర్శించే ఆ మనసు భాష అర్థం కానిదెవరికి చెప్పండి!
ఏదో చెప్పాలని ఉంటుంది.. కానీ మాట్లాడలేరు. ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకుంటారు..
దేశంలో ఫార్మా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో భాగమవుతున్నాయి.
సైన్స్, మ్యాథ్స్ కోర్సుల్లో పరిశోధనల దిశగా విద్యార్థులను సంసిద్ధులను చేయడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక సంస్థలను నెలకొల్పారు.
సమాచార స్రవంతిలో.. వార్తాపత్రికలే కాకుండా టెలివిజన్ ఛానెళ్లు, వెబ్సైట్లు, యాప్లు, వెబ్ టీవీలూ భాగమయ్యాయి.
లక్షల కోట్ల టర్నోవర్లు కలిగిన బహుళజాతి కంపెనీల దగ్గర్నుంచి.. అప్పుడప్పుడే ఉనికి చాటుకునే స్టార్టప్ సంస్థల వరకూ..
విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తోన్న చదువుల్లో న్యాయవిద్య ఒకటి. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తైన తర్వాత లా కోర్సుల్లో చేరిపోవచ్చు.
సైబర్ సెక్యూరిటీ... ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ విభాగాల్లో ఇది కూడా ఒకటి.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
మ్యాథ్స్, సైన్స్ కోర్సులను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివినవారు ఉన్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్న ఇంటర్ విద్యార్థులు రాయాల్సిన పరీక్షల్లో
సైన్స్, మాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తోన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన
మనదేశ ఫార్మసీ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఫార్మసిస్టుల సేవలెంతో కీలకం. స్పెషలైజేషన్లో పట్టున్నవారు ఔషధరంగంలో రాణించగలరు.
మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) వాటిలో ఒకటి.
విస్తృత అవకాశాలకు చిరునామాగా నిలుస్తోంది.. ఆతిథ్య రంగం. ప్రతి సందర్భాన్నీ వేడుకగా జరుపుకునే సంస్కృతి, కొత్త పుంతలు తొక్కుతున్న
దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ప్రతిష్ఠాత్మకమైనవాటిలో బిర్లా విద్యాసంస్థలు ముఖ్యమైనవి. పిలానీ, గోవా, హైదరాబాద్ల్లో ఇవి బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి.
నాణ్యమైన విద్యను సామాజిక దృక్పథంతో, లాభాపేక్ష లేకుండా అందిస్తోన్న సంస్థల్లో అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం విశిష్టమైనది.
దేశంలో పేరున్న సంస్థల్లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) ముఖ్యమైంది.
దేశవ్యాప్తంగా చాలా ప్రైవేటు విద్యాసంస్థలు మేనేజ్మెంట్ (ఎంబీఏ/ పీజీడీబీఏ) చదువులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు ఎన్నో పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్తోపాటు మేనేజ్మెంట్, మెడిసిన్, లా... కోర్సులను ఐఐటీ ఖరగ్పూర్ ఎన్నాళ్ల నుంచో నడుపుతోంది. ఈ సంస్థ అందించే
దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు దూర విద్యలో చదువులు అందిస్తున్నాయి. వాటిలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందించే కోర్సులు ఎంతో ప్రత్యేకమైనవి.
మన ప్రతి అడుగులోనూ అండగా నిలిచే పాదరక్షలు సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ జోడిస్తాయి. చిన్న, పెద్ద... పేద, ధనిక అన్ని వయసులు, వర్గాల వారికీ సేవలు అందిస్తాయి.
దేశంలో గత మూడేళ్ల నుంచి ఆదరణ పొందుతోన్న కోర్సుల్లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకాం) ముందుంటోంది.
పేరున్న ఉద్యోగాలకు పెద్ద వయసు, గొప్ప డిగ్రీలతో పనిలేదు. పదిహేడు సంవత్సరాలు నిండి, ఇంటర్ పూర్తయితే చాలు..
‘క్యాట్’లో గత ఏడాదితో పోలిస్తే ప్రశ్నలు కఠినంగానే ఉన్నాయి. అయినప్పటికీ 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే 99 పర్సంటైల్ సాధించవచ్చు!
2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. అందులో భాగంగా దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) ఎంబీఏ ప్రవేశ ప్రకటన వెలువరించింది.
మేటి అవకాశాలకు దారిచూపే కోర్సుల్లో యాక్చూరియల్ సైన్స్ ఒకటి. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈ విభాగంలో ప్రవేశించవచ్చు. ఇందుకోసం యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏసెట్)లో అర్హత సాధించాలి.
ప్రపంచవ్యాప్తంగా మేటి డిజైనర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. సృజన, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యం ఉన్నవారు ఈ విభాగంలో రాణించవచ్చు. ఆసక్తి ఉంటే జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో సంస్థలు అందించే కోర్సుల్లో చేరవచ్చు.
దేశంలో మేటి విద్యను సామాజిక దృక్పథంతో, లాభాపేక్ష లేకుండా అందిస్తోన్న సంస్థల్లో అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ముఖ్యమైంది.
ఒడుదొడుకులు లేని, భద్రమైన కెరియర్కు ప్రాధాన్యమిచ్చే ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్... ఏ ఫోన్ చూసినా అంతర్జాల సౌకర్యం, బోలెడన్ని సోషల్ మీడియా యాప్లు.
స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, చక్కని ప్రణాళిక రూపొందించుకోవడం, చిత్తశుద్ధితో దాన్ని ఆచరించడం...
తారల తళుకులు... యువతరం మెరుపుల్లో ప్రధానమైనది ఫ్యాషన్. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు.
మీరు సరదాగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు... షో మధ్యలో బోలెడన్ని ప్రకటనలు...
దేశంలో మేనేజ్మెంట్ విద్యలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో క్యాట్ తర్వాత పేరున్నది జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జాట్).
ఐటీలో మేటి కెరియర్ను ఎంచుకోవాలి అనుకునేవారికి ‘క్లౌడ్’ ఇప్పుడొక దీటైన మార్గం. గత నాలుగైదేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్కు ఆదరణ బాగా పెరిగింది.
ప్రపంచం కుగ్రామమవుతోంది. దేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలు బాగా విస్తరిస్తున్నాయి. ఆర్థిక నిబంధనలు, విదేశీ పెట్టుబడుల్లో పరిమితులను సరళీకరించడంతో
యువతను సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి వీడియో గేమ్స్! వైవిధ్యకరమైన ఉద్యోగావకాశాలను అందిస్తూ గేమింగ్ పరిశ్రమ మనదేశంలో వేగంగా పురోగమిస్తోంది.
వెండితెర, బుల్లితెరలకు దీటుగా వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ వైవిధ్యంతో దూసుకు పోతున్నాయి. ఫలితంగా నాణ్యమైన కంటెంట్ అందించే ప్రొడక్షన్ సంస్థలూ పెరుగుతున్నాయి.
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి దిశగా అడుగులేయడానికి వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులు దారి చూపుతాయి
నగలు అందాన్నే కాదు... ధరించిన వారి ఆనందాన్నీ రెట్టింపు చేస్తాయి. గతంలో వీటి రూపకల్పనను ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు అప్పటికే నగల వ్యాపారంలో ఉన్న కుటుంబాల వారే ఆసక్తి చూపేవారు...
ఇంటర్నెట్ వినియోగం రోజువారీ అవసరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. అంతేకాదు..
కొన్ని ఉపకరణాలు చూడగానే మనసును హత్తుకుంటాయి. ఎలాగైనా కొనాల్సిందే అనిపిస్తాయి. ఆకర్షణీయంగా వాటిని రూపొందించడమే ఇందుకు కారణం.
మనం చదవాల్సిన కోర్సులు మనమే డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఫిజిక్స్తోపాటు మ్యూజిక్ నేర్చుకోవడం సాధ్యమేనా? సైన్స్తో సైకాలజీనీ ఎంచుకోగలమా?
నూతన సాంకేతిక కోర్సుల్లో విద్యార్థుల ఆదరణ పొందుతూ దూసుకుపోతోంది... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- మెషిన్ లెర్నింగ్ (ఏఐ - ఎంఎల్).
ప్రమాదాలు, రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నవారు ఫిజియోథెరపీతో సాంత్వన పొందుతున్నారు. ఆధునిక జీవన శైలి, వివిధ వృత్తుల పనివిధానం దీని ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి.
ఆర్థికరంగంపై అవగాహన ఉన్నవారికి... స్వశక్తితో ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి... ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చక్కని కెరియర్ ఆప్షన్. గ్రాడ్యుయేషన్, ఆపైన అర్హతతో ప్రవేశించే అవకాశం ఉన్న ఈ రంగంలో...
కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వశాఖ తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమ మన దేశంలో
కళలపై ఆసక్తి, సృజన, ఊహలకు రూపమివ్వగలిగే ప్రతిభాశక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత లలిత కళల (ఫైన్ ఆర్ట్స్) కోర్సుల్లో రాణించవచ్చు.
విశ్వవ్యాప్త ఆదరణ ఉన్న కోర్సు నర్సింగ్. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగానికి హామీ దీని ప్రత్యేకత. సబ్జెక్టుపై గట్టిపట్టు, ఆంగ్లంలో ప్రావీణ్యం ఉంటే
ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఇంటిగ్రేటెడ్ విధానంలో యూజీ, పీజీ రెండు కోర్సులూ కలిపి చదువుకోవచ్చు.
కోర్సులంటే ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్లే కావు. ఉన్నత స్థాయి అవకాశాలు పొందడానికి ఇవే ప్రామాణికం కాదు.
'పరిశోధనల దిశగా అడుగేయాలనుకున్నవారికీ జామ్ చక్కని అవకాశం. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్ల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలో చేరడానికి జామ్ స్కోరే ప్రామాణికం' సాధారణ డిగ్రీతో ఐఐటీల్లో చదువుకునే అవకాశం వచ్చింది.
ఎన్మాట్ పరీక్షను గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సెల్ (జీఎంఏసీ) నిర్వహిస్తోంది.
మన ఇంట్లోనో లేదా బంధువుల ఇళ్లలోనో ఎవరో ఒకరు మందులు వాడుతూ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఔషధాల వాడకం నిత్యకృత్యం లాంటిది.
దేశంలో అత్యంత ప్రాధాన్యమున్న మేనేజ్మెంట్ విద్యలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు శిఖరస్థాయి సంస్థలు.
ఎంబీబీఎస్ లక్ష్యంగా ఎక్కువమంది ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో చేరతారు. అయితే ఆశయం గొప్పదే అయినప్పటికీ సీట్ల పరిమితి దృష్ట్యా కొంతమందికే వైద్యవిద్యలో ప్రవేశించే అవకాశం దక్కుతుంది.
విద్యార్థులకు లా చదవడం ఎప్పుడూ మంచి అవకాశాలనే అందిస్తుంది. భారత స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించిన వారిలో మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులంతా లాయర్లే!
మనదేశంలో అత్యంత ఆదరణ పొందుతోన్న కోర్సుల్లో ఇంజినీరింగ్ విద్యే ముందు వరుసలో ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలోనూ
మెరుగైన సమాజం దిశగా మానవాళి సాగించే పయనంలో మీడియా పాత్ర ఎంతో కీలకం.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చదువుతోన్న కోర్సు ఎంపీసీ. ఇది పూర్తి చేసుకున్నవారి ముందు ఇంజినీరింగ్తోపాటు
విద్యార్థులు తమను తాము సమీక్షించుకుని, సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ అవకాశం అన్ని సందర్భాల్లోనూ రాదు.
నేరుగా విద్యాసంస్థల్లో చేరి చదువుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు.
మనదేశంలోని విశ్వవిద్యాలయాల గురించి ఆలోచించినప్పుడు వెంటనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు గుర్తుకువస్తుంది.
రోజురోజుకూ డేటా సైన్స్కు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ రంగంలో నైపుణ్యం సాధించడం ఎలా? డేటా సైన్స్లో ఏయే కోర్సులు, ఉద్యోగాలూ అందుబాటులో ఉన్నాయి
ఆతిథ్య రంగంలో రాణించాలని భావించే వారికి ఇది సువర్ణావకాశం. ఎందుకంటే ఈ పరిశ్రమలో ఇప్పుడు ఎన్నడూ లేనంతగా సిబ్బంది కొరత ఏర్పడింది.
సర్కారీ కొలువులకు పెద్ద చదువులు తప్పనిసరి కాదు. పదో తరగతి విద్యార్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. వృత్తిలో స్థిరపడడానికి, ఉద్యోగంలో రాణించడానికి ఇవి దారి చూపుతున్నాయి.
స్వయం ఉపాధి దిశగా అడుగులేయాలనే ఆసక్తి యువతలో ఇప్పుడు పెరుగుతోంది. స్వల్ప వ్యవధిలో నైపుణ్యం పొంది, తక్కువ పెట్టుబడితో దశలవారీ వృద్ధిలోకి
అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకోసం పీజీ కోర్సులు ఎదురుచూస్తున్నాయి.
పదో తరగతి పాసైతే చాలు, మూడేళ్ల హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమాలో చేరి విజయవంతంగా పూర్తిచేస్తే ఆకర్షణీయమైన ఉద్యోగావకాశం పొందవచ్చు. మరి వివరాలేమిటో చూద్దామా?
రాష్ట్రంలో ఈసారి ఇంటర్ పాసైన 4.93 లక్షల మంది విద్యార్థుల్లో డిగ్రీలో చేరేవారు సుమారు 2.50 లక్షల మంది. వీరికోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఏటేటా కొత్త కోర్సులు...
శరవేగంగా విస్తరిస్తోన్న నిర్మాణ రంగం దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో సేవలందించడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ఆ దిశగా సుశిక్షితులైన మానవ వనరులను రూపొందించడానికి దేశంలో పలు సంస్థలు వెలిశాయి.
తెలుగు రాష్ట్రాల్లో దూరవిద్యకు చిరునామా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. కోరుకున్న కోర్సులు లభించటం, అభ్యసన కేంద్రాలు సమీపంలో
దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే..
ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్య మూడింటికీ అనువైన పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రత్యేక డిప్లొమాలున్నాయి.
పదో తరగతి తర్వాత భవిష్యత్తుకు దారిచూపే కోర్సుల్లో డిప్లొమాలు ముఖ్యమైనవి. ఇప్పుడివి ఎంతో వైవిధ్యం సంతరించుకున్నాయి.
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.
రుగ్మతలూ, నొప్పులూ, గాయాలూ బాధిస్తూ శారీరక కదలికలకు, దైనందిన కార్యకలాపాలకు అవరోధంగా మారితే ఉపశమనమిచ్చేది ఫిజియో థెరపీ.
దేశంలో చాలామంది చిన్నారులు, పెద్దలు వినికిడి లోపంతో, సరిగా మాట్లాడలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
కళలపై ఆసక్తి, సృజన ఉన్నవారు రాణించడానికి అవకాశమున్న కోర్సుల్లో లలిత కళలు (ఫైన్ ఆర్ట్స్) ముందుంటాయి. వీటిని బ్యాచిలర్ స్థాయిలో చాలా సంస్థలు అందిస్తున్నాయి.
అన్ని రంగాలూ డిజిటల్ దిశగా దూసుకుపోతున్నాయి. బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకమైంది. వ్యవహారాలన్నీ సులువుగా, సజావుగా, కచ్చితత్వంతో పరిమిత వనరులతో పూర్తి కావడంలో డిజిటల్ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతోంది.
జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదవడానికి ప్రవేశమార్గం సులువైంది.
మేనేజ్మెంట్ విద్యలో మెరికల్లాంటి విద్యార్థులను సానబెట్టి ప్రపంచ సంస్థలకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అందిస్తోంది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ (ఇఫ్లూ), 2022-23 విద్యా సంవత్సరానికిగానూ
ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు చదవాలి.
ఇంటర్మీడియట్ పూర్తయిన వెంటనే పరిశోధనల దిశగా అడుగులేసే అవకాశం ఉంది. వీటిపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులను
ఉత్తమ కళాశాలలో చదువుకోవాలనే ఆకాంక్ష ఎంతోమంది విద్యార్థులకు ఉంటుంది. ప్రతిభ ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించవు.
కళకు మానవ జీవితంలో ప్రముఖ స్థానం ఉంది. సమ్మోహనపరిచే దృశ్యకావ్యాల్ని ఆవిష్కరించాలన్నా.. మంత్రముగ్ధుల్ని చేసే మనోహర రూపాలతో మైమరపించాలన్నా
దేశంలో సైన్స్, మ్యాథ్స్ కోర్సుల నిమిత్తం ఉన్న ప్రసిద్ధ సంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐఐఎస్ఈఆర్)లు ముఖ్యమైనవి.
వృత్తిపరమైన సంతృప్తి, సంఘంలో గౌరవం, చెప్పుకోదగ్గ వేతనాలు...
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) కాకినాడ క్యాంపస్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు చదివేందుకు
పదో తరగతి తర్వాత ఇంటర్, పాలిటెక్నిక్ వంటి ఆప్షన్లు చాలామంది తీసుకునేవే. కానీ త్వరగా స్థిరపడాలనుకునే
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ప్రకటన వెలువడింది.
లా చదవాలనుకునే విద్యార్థులు ఏటా సీఎల్ఏటీ (క్లాట్) పరీక్ష కోసం ఎదురుచూస్తుంటారు.
మేటి సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సులు చదవడానికి డిగ్రీ పూర్తయ్యేవరకూ ఆగాల్సిన పనిలేదిప్పుడు.
షిప్పింగ్లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీని నెలకొల్పింది.
ఫార్మసీలో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలనే ఆశయం ఉన్నవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది నైపర్ జేఈఈ.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ జనవరి-2022 విద్యాసంవత్సరానికిగానూ బీ.ఈడీలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) - 2022 నోటిఫికేషన్ విడుదలైంది.
దేశంలో సాంకేతిక విద్యకు ఐఐటీల తర్వాత ఎన్ఐటీలదే పేరు! వీటిలో చాలా సంస్థలు ఎంసీఏ కోర్సునూ అందిస్తున్నాయి. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి.
చిన్నప్పుడు అమ్మ చందమామను చూపిస్తూ బువ్వ పెడుతుంది.. కాస్త పెద్దయ్యాక తళుక్కున మెరిసే తారలు మనల్ని మరింత ఆకర్షిస్తాయి.
క్లౌడ్ కంప్యూటింగ్ ఆన్లైన్లో దొరికే అతిపెద్ద స్పేస్ లేదా సమాచార కేంద్రం.
కొన్ని సంస్థలు అందించే కోర్సులు ఎంతో ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. వాటికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
మనదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో బిర్లా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ముఖ్యమైనవి.
మొదటిసారి గేట్ రాశాడు. ఆశించిన ర్యాంకు రాలేదు. రెండోసారి పట్టుదలతో కృషి చేశాడు.
మన దేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాబోధనకు ఐఐటీలు చిరునామాగా నిలుస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ప్రాధాన్యం పెరుగుతోన్న కోర్సుల్లో బీఎస్సీ నర్సింగ్ ఒకటి. ఆరోగ్య రంగంలోని అవసరాలకు కొవిడ్ నేపథ్యం తోడై సుశిక్షితులైన నర్సులకు గిరాకీ ఎక్కువైంది.
కాళ్లకు రక్షణనిస్తూ సౌకర్యానికి హుందాతనాన్ని జోడిస్తూ... మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి పాదరక్షలు.
కొన్ని కట్టడాలు చూడగానే ఆకట్టుకుని, కళ్లు తిప్పనీయవు. ప్రస్తుతం నిర్మాణాలు శరవేగంగా విస్తరిస్తూ, ఆధునిక హంగులతో ఆకర్షణీయంగా రూపొందుతున్నాయి.
చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు.
దేశంలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) ప్రకటన ఇటీవల వెలువడింది.
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేసుకున్నవారు ఉన్నత విద్య దిశగా అడుగులేయాలంటే మాస్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరవచ్చు
ఉన్నత ఆశయాలతో ఏర్పాటైన విద్యాసంస్థల్లో అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఒకటి. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంచే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంచుకోదగ్గ కెరియర్లలో ఆతిథ్యరంగం ఒకటి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి.
ఆకాశమే హద్దుగా ప్రపంచం దూసుకుపోతోంది. అయితే మోసాలనే స్పీడ్ బ్రేకర్లు దానికి అడ్డుపడుతున్నాయి.
దేశంలో ప్రముఖ సంస్థల్లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) ఒకటి. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు విశిష్ట సంస్థగా దీన్ని పరిగణించవచ్చు.
పర్యావరణ సమతుల్యంలో అడవుల పాత్ర ఎంతో కీలకం. ప్రస్తుతం ఉన్న అడవులను సంరక్షించడం, కొత్తగా వృద్ధి చేయడం
వర్తమాన ప్రపంచం సమర్థులైన సైబర్ భద్రత నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. దీన్ని అవకాశంగా మార్చుకుంటే వృత్తి జీవితంలో చక్కగా స్థిరపడవచ్చు
ఇంజినీరింగ్తోపాటు మేనేజ్మెంట్, మెడిసిన్, లా... కోర్సులను ఐఐటీ ఖరగ్పూర్ ఎన్నాళ్ల నుంచో నడుపుతోంది.
వెతికితే చాలు.. వెంటాడుతూనే ఉంటాయి. టర్మ్ పాలసీ గురించి అన్వేషిస్తే ఆ తర్వాత వాటి ప్రకటనలే దర్శనమిస్తాయి. విహారానికి టికెట్ బుక్చేసుకుంటే మా హోటల్లో బస చేయండంటూ ఆఫర్లు హోరెత్తుతాయి. ఎందుకిలా అంటారా... సాంకేతిక విజ్ఞానమే ఇందుకు కారణం. అందులో బిజినెస్ ఎనలిటిక్స్ పాత్ర కీలకం. ఇప్పుడిది శక్తిమంతమైన ఉద్యోగాల్లో ఒకటిగా పరివర్తనం చెందుతూ.. వ్యాపార సంస్థలకు దిక్సూచిలా, ఉద్యోగార్థులకు అవకాశాల వారధిలా విస్తరిస్తోంది!
అరచేతిలో మొబైల్లో ప్రపంచాన్నే చూడగలుగుతున్నామంటే కారణమేమిటో ఆలోచించారా? ఇంచుమించు ట్రంకు పెట్టె పరిమాణంలోని
జాతీయ నూతన విద్యావిధానం - 2020 పూర్తిగా అమలైతే వివిధ విద్యాసంస్థల్లో ఎడ్యుకేషన్/ కెరియర్ కౌన్సెలర్ల అవసరం బాగా పెరుగుతుంది.
ఇంజినీరింగ్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) వివిధ విభాగాల్లో త్వరలో వరుసగా జరగబోతోంది.
దేశం విజ్ఞాన కేంద్రంగా మారుతోన్న క్రమంలో సమాచార నిర్వహణ సవాలుగా మారుతోంది. పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్న డేటాను ఒక పద్ధతి ప్రకారం నిల్వచేసి
దేశంలో పేరున్న విద్యాసంస్థల్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ఒకటి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులకు ఇది ప్రసిద్ధి చెందింది.
ప్రపంచంలో దాదాపు అందరికీ తెలిసిన పేర్ల జాబితాలో కొవిడ్, కరోనా, డెల్టా, ఒమిక్రాన్... ముందు వరుసలో ఉంటాయి. మొన్నటి దాకా అణ్వాయుధాలు ప్రపంచ దేశాలను శాసించాయి.
దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలెన్నో మేనేజ్మెంట్ (ఎంబీఏ) చదువులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్లో ఐఐటీలు, మేనేజ్మెంట్కు ఐఐఎంలు, వైద్యానికి ఎయిమ్స్ల మాదిరిగానే నాణ్యమైన న్యాయవిద్య నిమిత్తం దేశంలో నేషనల్ లా యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు.
పరిశోధనలే ప్రగతికి సోపానాలు. ముఖ్యంగా సైన్స్.. అందులోనూ ఫిజిక్స్లో పరిశోధనలు ఎంతో విలువైనవి.
దేశంలోని మేటి ప్రైవేటు విద్యాసంస్థల్లో అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఒకటి. సామాజిక స్పృహ పెంచాలనే లక్ష్యంతో ఇక్కడి కోర్సులను రూపొందించారు. ఈ సంస్థలో నాలుగేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులతోపాటు బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎల్ఎల్ఎం చదువులు అందుబాటులో ఉన్నాయి.
యువతరాన్ని ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ కోర్సులు ఆకర్షిస్తున్నాయి. ఈ విభాగంలో మేటి చదువులు అందించడానికి జాతీయ స్థాయిలో
దేశంలో శరవేగంగా విస్తరిస్తూ, ఉపాధి కల్పిస్తోన్న వాటిలో నిర్మాణ రంగం ముందుంటుంది. ఇందులో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇందుకు అవసరమైన చదువులందించే ఎన్నో సంస్థలు వెలిశాయి.
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే మంచి ఉద్యోగాలు పొందడానికి మార్గాలెన్నో ఉన్నాయి. ఆకర్షణీయ వేతనాలతోపాటు కెరియర్లో ఉన్నత స్థానానికీ చేరుకోవచ్చు.
కారణాలు ఏవైనా..కళాశాలకు వెళ్లి చదువుకునే అవకాశం అందరికీ దక్కకపోవచ్చు. మరి ఇలాంటి వాళ్లు విద్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన పనిలేదు.
నిర్మాణ రంగంలో ఆర్కిటెక్టుల సేవలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆర్కిటెక్చర్ విభాగంలో సేవలు అందించడానికి యూజీ, పీజీ, పీహెచ్డీ స్థాయుల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ఆర్కిటెక్చర్లుగా రాణించగలరు..
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి ఉన్న దారుల్లో విదేశీ భాషలూ పరిగణించదగినవే. వివిధ సంస్థలు యూజీ స్థాయిలో వీటిని అందిస్తున్నాయి.
దుస్తులు, వస్తువులు, యంత్రాలు, వాహనాలు, గ్యాడ్జెట్లు, యాక్సెసరీస్... ఇలా మనం ఉపయోగిస్తున్న ప్రతీదీ ఒక క్రమ పద్ధతిలో డిజైన్ చేసిందే. ప్రమాణాలకు అనుగుణంగా వస్తువులు, ఉపకరణాలను ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా డిజైనర్లు రూపొందిస్తారు.
ఇంటర్మీడియట్ తర్వాత పరిగణించదగ్గ కోర్సుల్లో లిబరల్ స్టడీస్ ఒకటి. వైవిధ్యాన్ని ఆశించేవారు ఈ తరహా చదువుల్లో చేరడానికి ప్రయత్నించవచ్చు.
ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్మెంట్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)కు ఇంకా నాలుగు వారాల వ్యవధి కూడా లేదు. సన్నద్ధతకు తుది మెరుగులు దిద్దుకోవాల్సిన సమయమిది.
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందు ఎన్నో వృత్తివిద్యావకాశాలున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. అన్ని గ్రూపుల విద్యార్థులూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) కోర్సుల్లో చేరవచ్చు.
సృజనకు పట్టం కట్టేవాటిలో డిజైన్ కోర్సులు ముందుంటున్నాయి. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో వివిధ సంస్థలు అందిస్తున్నాయి.
మేనేజ్మెంట్ పట్టాకూ, నైపుణ్యాలకూ పెరుగుతున్న ప్రాముఖ్యం దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఎంబీఏ ప్రవేశాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.
సర్వేంద్రియాల్లో అతి ముఖ్యమైన కళ్లకు ఏమైనా అయితే...వెంటనే ఆసుపత్రికి వెళ్తాం కదా? అక్కడ కంటి వైద్యుల (ఆఫ్తల్మాలజిస్ట్) కంటే ముందుగా
భిన్న నైపుణ్యాలున్న వ్యక్తులు కలసికట్టుగా శ్రమిస్తేనే చలనచిత్రం రూపొంది, మనతో ఈలలు వేయించి, చప్పట్లు కొట్టిస్తుంది.
మేనేజ్ మెంట్ విద్యార్థులకు దాదాపు అన్ని రంగాల్లోనూ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రారంభంలోనే మంచి వేతనం అందే వీలుంది. అందుకే పలు రకాల ప్రఖ్యాత సంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల కోర్సులను రూపొందించి నిర్వహిస్తుంటాయి.
యువతరం కలల కొలువుల్లో బోధన (టీచింగ్) ముందు వరుసలో ఉంటుంది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంపై ఆసక్తి ఉన్నవారు ప్రాథమిక విద్యలో
కొన్ని వస్తువులు చూడగానే కొనేయాలనిపిస్తుంది. తొలి చూపులోనే వాటిపై మనసు పారేసుకోవడమే ఇందుకు కారణం. ‘వావ్’ అనుకుంటూ ఆ రూపాన్ని చూస్తూ మురిసిపోతాం.
ఇంజినీరింగ్ విద్యలో విశేష ప్రాధాన్యం సంతరించుకున్న బ్రాంచీల్లో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ (ఐఓటీ) ఒకటి. ఎన్నో పరిశ్రమలు ఐఓటీ ప్రయోజనాలను పొందుతున్నాయి. సమర్థత, సౌలభ్యం అవసరమున్న ప్రతిచోటా ఇది అవసరమవుతోంది.
అంకితభావంతో వైద్యసేవలు అందించి, రోగులను కోలుకునేలా చేసే నర్సింగ్ వృత్తికి కొవిడ్ నేపథ్యంలో ప్రాధాన్యం పెరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ముందున్న అవకాశాల్లో నర్సింగ్ విద్య ఒకటి. కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి లభించడం దీని ప్రత్యేకత.
జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో న్యాయవిద్య ముఖ్యమైనది. ఇంజినీరింగ్ నిమిత్తం ఐఐటీలు, మేనేజ్మెంట్ కోర్సులకు ఐఐఎంలు
ఇంజినీరింగ్ సరికొత్త బ్రాంచిల్లో ఆదరణ పొందుతున్నవాటిలో డేటా సైన్స్ ఒకటి. మేటి ఉపాధికి అవకాశమున్న రంగమిది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల తరుణమిది. కంప్యూటర్ సైన్స్తో ఇంచుమించు సమానంగా విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్న కోర్సు...
మనదేశంలో ప్రాధాన్యమున్న కోర్సుల్లో ఇంజినీరింగ్ ముందుంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకి విశేష ప్రాధాన్యం ఉంది. లక్షల సంఖ్యలో విద్యార్థులు ఐఐటీ-జేఈఈ, ఎంసెట్ రాస్తున్నారు. దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలు వివిధ బ్రాంచీల్లో కోర్సులు అందిస్తున్నాయి.
సైన్స్ కోర్సులు, పరిశోధనల్లో దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవల వెలువడిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులే ఇందుకు నిదర్శనం. విశ్వవిద్యాలయాల కేటగిరీలో ఈ సంస్థ మళ్లీ ప్రథమ స్థానంలో నిలిచి తన స్థాయి, ప్రమాణాలు చెక్కుచెదరలేదని నిరూపించింది.
కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మదింపు చేసి వాటికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఆయా కేటగిరీల వారీ
ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతోన్న కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. వివిధ రుగ్మతలు, ప్రమాదాల కారణంగా ఎక్కువ మందికి మందులతోపాటు
ఇంటర్ విద్యార్థుల ముందు ఉన్న ముఖ్యమైన కెరియర్ ఆప్షన్లలో న్యాయవిద్య ఒకటి. ఇంజినీరింగ్, మెడిసిన్ మాదిరిగానే ఇందులోనూ జాతీయ స్థాయి సంస్థలు వెలిశాయి.
తప్పనిసరి వస్తువుల జాబితాలోకి చేరిపోయిన పాదరక్షలు విభిన్న రకాల్లో, రూపాల్లో లభ్యమవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకర్షిస్తున్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ (బీవోక్) కోర్సులకు ప్రాధాన్యం ఉంది. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి ఆశించేవారికి
జీఎస్టీ అమలు, నోట్ల రద్దు, నగదు రహిత విధానాలు మనదేశంలో కామర్స్ నిపుణులకు ఉపాధి అవకాశాలను పెంచాయి. ఈ నేపథ్యంలో బీపీఓలు, ఇన్సూరెన్స్, బిజినెస్ కన్సల్టెన్సీ లాంటి ఆధునిక అవకాశాలను అందించే సి.ఎ, సి.ఎం.ఎ, సి.ఎస్. కోర్సులకు ఆదరణ పెరుగుతోంది.
ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందున్న ఉమ్మడి అవకాశాల్లో లలిత కళలు (ఫైన్ ఆర్ట్స్) ఒకటి. కళాత్మక అభిరుచి, ప్రాథమిక నైపుణ్యం, సృజన ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరి రాణించవచ్చు.
విద్యార్థులకు మేటి ఉపాధి అవకాశాలు అందించేవాటిలో ఇంగ్లిష్, విదేశీ భాషలు ముందు వరుసలో ఉంటున్నాయి.
ఇంటర్మీడియట్ తర్వాత ఉపాధి అవకాశాలుండే కోర్సుల గురించి అన్వేషిస్తున్నారా? అయితే మల్టీ డిసిప్లినరీ కోర్సుల్లో ఒకటైన బీటెక్ ఇన్ ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ, కడపలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సును అందిస్తున్నాయి! ఎంసెట్ ఉత్తీర్ణత ఆధారంగా దీనిలో ప్రవేశాలుంటాయి.
సామాజిక జీవితంలో కామర్స్ అడుగడుగునా అంతర్భాగమై ఉంటోంది. వేగవంతమవుతున్న ఆర్థిక, వైజ్ఞానిక పరిణామాల నేపథ్యంలో కామర్స్ కోర్సులకు
ఇటీవలి కాలంలో ఇంటిగ్రేటెడ్ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రత్యేక సంస్థలు...ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులవైపు దృష్టి సారిస్తున్నాయి. ఇంటర్ పూర్తిచేసుకున్నవారు ఇలాంటి కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
ఎప్పటికీ తరగని ఆదరణ ఉన్న కోర్సు బిజినెస్మేనేజ్మెంట్. ఎలాంటి రంగంలోనైనా మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
పదో తరగతి తర్వాత కొందరు విద్యార్థులు ఆసక్తి మేరకు లేదా వెంటనే ఉద్యోగాలు సాధించుకోవాలనే లక్ష్యంతో సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరుతుంటారు. కానీ ఇంజినీరింగ్ కోర్సును డిగ్రీ స్థాయిలో చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు విద్యా ప్రమాణాలకు ప్రసిద్ధి. వీటిలో చేరడానికి దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఈ సంస్థల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ సెట్) రాయాల్సిందే.
సృజనాత్మకత, లలితకళలపై ఆసక్తి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా కొన్ని కోర్సులున్నాయి. బ్యాచిలర్ స్థాయిలో వివిధ సంస్థలు ఫైన్ఆర్ట్స్ పేరుతో వీటిని అందిస్తున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న కడపలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(వైఎస్సార్ఏఎఫ్యూ) ప్రతిష్ఠాత్మకమైంది.
దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులు అందిస్తున్నాయి.
వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, పశు సంవర్థకం, మత్స్య, ఉద్యాన శాస్త్ర పాలిటెక్నిక్ల
వైద్యవిద్య లక్ష్యంగా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపులో చేరతారు. అయితే సీట్ల పరిమితి దృష్ట్యా కొంతమందికే ఆ అవకాశం లభిస్తుంది.
మన దేశంలో ఎక్కువమంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) స్థాయిలో చేరుతోన్న కోర్సుల్లో సాధారణ డిగ్రీలైన బీఏ, బీఎస్సీ, బీకాంలే వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. సుమారు కోటిమంది బీఏలోనూ, దాదాపు అర కోటి మంది బీఎస్సీలోనూ, అటుఇటుగా 45 లక్షల మంది బీకాంలోనూ ఉన్నారు.
మన దేశంలో మంచి క్రీడాకారులకు కొదువ లేదు. కానీ వారిని సరైన దిశగా నడిపించే ప్రామాణిక శిక్షకులకు కొరత ఉంది. రాతిని విగ్రహంగా మార్చేది శిల్పి అయితే.. ఒక సాధారణ ఆటగాడిని ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా తీర్చిదిద్దేది కోచ్.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) ప్రకటన వెలువడింది! ప్రసిద్ధ సంస్థల్లో పీజీ, పీహెచ్డీ చేయటానికీ, ప్రభుత్వరంగ సంస్థల్లో
డిగ్రీ పూర్తి చేసిన సైన్స్ విద్యార్థులు చాలామంది ప్రఖ్యాత సంస్థల్లో మాస్టర్స్ చేయడానికి మొగ్గు చూపుతారు. వాటిలో చేరడానికి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) చక్కటి మార్గం.
కొవిడ్ నేపథ్యంలో ఆసుపత్రుల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యం బాగా పెరిగింది. రోగులు, వైద్యులు, సహాయక సిబ్బంది...అందరి మధ్య సమన్వయం ఉన్నప్పుడే వైద్యశాలల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతో పాటు దేశంలోని ఇతర ప్రతిష్ఠాత్మక మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయాలంటే రాయాల్సిన ప్రవేశపరీక్ష..
మేటి సంస్థల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరాలని ఆశించేవారికోసం ఓ ప్రకటన వెలువడింది. జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
ఎంపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఎక్కువమందే ఉంటారు. వైద్య, అనుబంధ విభాగాలు తప్పించి అన్ని రకాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ చేరే
వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశం కల్పించే అగ్రిసెట్-2021 ప్రకటన వెలువడింది.
భూమిపై నాలుగింట మూడొంతులు నీరే విస్తరించి ఉంది. సముద్రాలు దేశాలకు రక్షణగా.. వారధులుగా.. కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా ఉన్నాయి.
వివిధ భాషల్లో పరిజ్ఞానంతో పాటు పట్టు పెంచుకుంటే ఉద్యోగాన్వేషణ సులువవుతుంది. కెరియర్లోనూ ముందుకు దూసుకువెళ్లవచ్చు. ఒక భాష నుంచి మరో భాషలోకి చక్కగా అనువదించటం ఓ ప్రత్యేక నైపుణ్యం.
విద్యార్థులు తమ గమ్యాన్ని నిర్ణయించుకోవడానికి పదోతరగతి తర్వాత అవకాశం వస్తుంది. అక్కడ పొరపాట్లు జరిగితే సమీక్షించుకుని సరిదిద్దుకునేందుకు ఇంటర్ తర్వాత మరోసారి అవకాశమొస్తుంది.
అగ్రికల్చర్, అనుబంధ రంగ కోర్సులకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. స్వతహాగా మనది వ్యవసాయాధారిత దేశం కావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దానిపైనే ఆధారపడి ఉంది. ఫలితంగా ఉత్పత్తులు, పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు పెరుగుతున్నాయి.
దివ్యాంగుల ఉన్నత విద్య కోసం స్థాపించినదే.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (ఎన్ఐఈపీఐడీ). ఇది అటానమస్ సంస్థ. గతంలో దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ అని పిలిచేవారు.
బీమా, అనుబంధ రంగాలపై ఆసక్తి ఉన్నవారు యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏసెట్)లో అర్హత సాధించడం తప్పనిసరి. ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారు ఈ పరీక్ష రాసుకోవచ్చు. ఏసెట్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...
ఎప్పటికీ తరగని ఆదరణ ఉన్న కోర్సు ఎంబీఏ. ఎలాంటి రంగంలోనైనా మేనేజ్ మెంట్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మంచి వేతనమూ అందుతుంది. డిగ్రీ తర్వాత ఎంబీఏలో చేరితే భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకోవచ్చు.
దేశంలోని మహిళలను ప్రోత్సహించి ఉద్యోగ, స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా భారత నైపుణ్యాభివృద్ధి, ఆంత్రపెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రెయినింగ్(డీజీటీ)..
తక్కువ విద్యార్హత అయినప్పటికీ పదో తరగతి పాసైతే ఉద్యోగాలకు ఢోకా లేదు. చిన్న వయసులోనే స్థిరపడాలని ఆశించేవారికోసం ఈ చదువుతో పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి.
కోర్సు పూర్తవగానే స్వయం ఉపాధి, కేంద్ర సంస్థల్లో కొలువులూ, వాణిజ్య, ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలూ ఆశించేవారికి ఐటీఐలు చక్కని ఎంపిక. వీరు ఎంచుకోవడానికి దేశవ్యాప్తంగా 130కి పైగా ట్రేడ్లు ఉన్నాయి.
భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ- ఆరోగ్య పరిశోధన విభాగం ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ పీజీ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.
ఆర్థిక సంస్థల్లో సాంకేతిక సేవలు అందించడానికి ప్రత్యేకంగా సంస్థలూ, కోర్సులూ రూపొందించారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో
ఉపాధికి బాటలు వేసేవాటిలో వృత్తివిద్యా (ఒకేషనల్) కోర్సులు ముఖ్యమైనవి. చదువు పూర్తవగానే ఉపాధి పొంది వృత్తిలో నిలదొక్కుకునేలా వీటిని రూపొందించారు.
మానవాళి మనుగడకు ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఫుడ్ సెక్టార్ లో కోర్సులకు, ఉద్యోగాలకు తరగని డిమాండ్ ఉంటోంది. ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోని ఎన్నో సంస్థలు ఫుడ్ టెక్నాలజీలో వివిధ రకాల కోర్సులను అందిస్తున్నాయి.
సృజనాత్మకత, లలిత కళలపై ఆసక్తి ఉన్నవారికోసం ప్రత్యేకంగా కొన్ని కోర్సులున్నాయి. వీటిని బ్యాచిలర్ స్థాయిలో వివిధ సంస్థలు ఫైన్ఆర్ట్స్ పేరుతో అందిస్తున్నాయి.
పది తర్వాత ఉన్న దారుల్లో డిప్లొమా కోర్సులు ముఖ్యమైనవి. ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్య...అన్నింటికీ ఇవి అనువైనవి. సత్వర ఉపాధి లక్ష్యంగా వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీల్లో రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో కోర్సులను ప్రత్యేక పాలిటెక్నిక్లు అందిస్తున్నాయి.
ఇంటర్మీడియట్ తర్వాత వృత్తివిద్యల్లో ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతున్నప్పటికీ మరో పక్క సంప్రదాయ డిగ్రీ కోర్సులూ పెద్ద ఎత్తునే ఆదరణ పొందుతున్నాయి.
దూరవిద్య అనగానే తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తుకు వచ్చేది డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయమే. విద్యార్థులతోపాటు ఉద్యోగులూ ఈ విశ్వవిద్యాలయం అందించే కోర్సుల్లో చేరుతున్నారు.
నవతరం విద్యార్థుల ముందు ఎంచుకోవడానికి ఎన్నో కెరియర్లు ఉన్నాయి. రాణించడానికి రహదారి లాంటి మార్గాల సంఖ్యా తక్కువేమీ కాదు. అయితే వాటిలో మనకు ఏ దారి సరైనదో గుర్తించగలిగే నైపుణ్యం ఉండాలి.
పదో తరగతి తర్వాత ఏ కోర్సులో చేరాలనే నిర్ణయం భవితకు చాలా కీలకం. ఎంచుకునే విధానంలో సమగ్రత కొరవడితే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.
ఉన్నత విద్యకూ, ఉపాధికీ తోడ్పడే ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి పోటీ పరీక్ష... గేట్! దీన్ని 2022లో, 2023లో రాసి మెరుగైన స్కోరు సాధించాలనే
దేశంలో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఒకటి. ర్యాంకింగ్ సంస్థల జాబితాలో ఏటా మేటి స్థానాన్ని ఈ సంస్థ దక్కించుకోవడమే అందుకు నిదర్శనం.
విద్యార్థులూ, ఉద్యోగులూ అందరికీ సుపరిచితమైన విద్యా సంస్థ- ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో).
కొవిడ్ పరిణామాల నేపథ్యంలో ఆతిథ్య రంగంలో కళ కొంత తప్పినా పరిస్థితులు చక్కబడగానే పూర్వవైభవం తథ్యం. పాక శాస్త్రంలో ప్రావీణ్యానికీ, ఆతిథ్య నిర్వహణకూ ప్రత్యేకమైన చదువులున్నాయిప్పుడు..
హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రోగ్రామ్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబరు-అక్టోబరు 2021 నుంచి సెషన్ ప్రారంభమవుతుంది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), హైదరాబాద్... డిప్లొమా, యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో
టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎటువైపు వెళ్లాలన్నా డేటాబేస్, SQL నైపుణ్యాలు చాలా అవసరం. ఎంతో డిమాండ్ ఉన్న డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ లాంటి ఉద్యోగాలకు SQL లో నైపుణ్యం తప్పనిసరి.
మనదేశంలో భవన నిర్మాణ రంగంలో కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అత్యధిక మందికి పని కల్పించే రంగాల్లో ఇదీ ఒకటి. ఇంజినీర్లు, బిల్డర్లు, తాపీమేస్త్రీలు, కూలీలు.. ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట వీరంతా పని చేస్తూనే ఉంటారు.
పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. పరిశ్రమలు అభివృద్ధితోపాటు కాలుష్యాన్నీ వెదజల్లుతున్నాయి.
ఆరోగ్యానికి, మన శక్తిసామర్థ్యాలకు మూలం ఆహారం. దీనికి కాస్తగార్నిష్ జోడైతే నోటికి మరింతరుచి, మనసుకు ఆనందం. ఇటీవల కాలంలో
కెరియర్ పరంగా మేటి భవిష్యత్తు అందించేవాటిలో న్యాయవిద్య ఒకటి. నల్లకోటు ధరించి బాధితులకు న్యాయం చేయగలిగే అవకాశం దీనిలో అదనపు ఆకర్షణ.
వెబ్ డెవలపర్గా ఉన్నప్పుడు అప్లికేషన్ని బిల్డ్ చేయాలంటే చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ ఎండ్లో ఒక లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్లో
పదో తరగతి తర్వాత వేసే అడుగు భవిష్యత్ కెరియర్ లక్ష్యానికి మార్గం వేస్తుంది. సాంకేతిక విద్యవైపు ఆసక్తి ఉన్నవారు ఇంటర్ చదవకుండానే నేరుగా ఆ శిక్షణను అందుకునే అవకాశముంది. అవే పాలిటెక్నిక్ కోర్సులు.
సమాజంలో గౌరవం, వృత్తిపరమైన సంతృప్తి, ఆకర్షణీయ వేతనాలు.. ఇవన్నీ బోధన రంగంపై యువతరం అభిరుచిని పెంపొందిస్తున్నాయి.
ఏ అప్లికేషన్ నడవాలన్నా బ్యాక్ ఎండ్ అనేది చాలా ముఖ్యం. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఉన్న టెక్నాలజీల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవాటిలో నోడ్.జేఎస్ ఒకటి. ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది.
సాంకేతికతదే భవిష్యత్తు! దీనితో అనుసంధానమవటం అంటే కెరియర్ అవకాశాలెన్నిటికో వీలు కల్పించుకున్నట్టే! రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, డేటాసైన్స్, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), మెషిన్ లర్నింగ్ లాంటి సాంకేతిక ఆధారిత కోర్సులను చదవడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
ఐఐఎంలతోపాటు వివిధ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు మేనేజ్మెంట్ విద్యకు దేశంలో ఐఐఎంలు అగ్రగామి సంస్థలు. ఇప్పుడివి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ బాట పట్టాయి. ముందుగా ఐఐఎం ఇండోర్ 2011లో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.
చెరకు నుంచి చక్కెర ఉత్పత్తి చేయడంలో సాంకేతికతా, నిపుణుల శ్రమా దాగి ఉన్నాయి. అలాగే చెరకు నుంచి ఇతర ద్రావణాలూ తయారు చేయవచ్చు. వీటి గురించి తెలుసుకుని ఈ రంగంలో రాణించడానికి కొన్ని కోర్సులున్నాయి.
వినికిడి లోపం, సరిగా మాట్లాడలేకపోవడం- ఈ రెండు సమస్యలతో దేశంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీరికి అండగా నిలిచే స్పీచ్ అండ్ హియరింగ్ నిపుణులుగా తయారవటానికి ప్రత్యేకంగా కోర్సులూ, సంస్థలూ ఉన్నాయి.
ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ప్రాంగణ నియామకాల ఎంపిక ప్రక్రియను కంపెనీలు ఇదివరకు నైపుణ్యాల ఆధారంగా చేపట్టేవి. కానీ ఇప్పుడు వాటితో పాటు ‘రియల్ టైం వర్క్ ఎక్స్పోజర్’ ఎంపికల్లో కీలక పాత్ర వహిస్తోంది.
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లూ, లైబ్రరీలూ వస్తూనే ఉంటాయి.
ఈ కరోనా సమయంలో ముందుండి నిర్విరామంగా పోరాడుతున్నవారిలో డాక్టర్లది ప్రముఖ స్థానం. బయటకు కనిపించేది వీరే కానీ..
కొవిడ్ పరిణామం కారణంగా ఎన్నో రంగాలు దెబ్బతిన్నాయి. ప్రభావం పడనివి చాలా తక్కువ.
కరోనా... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడూ ఏదో ఒక వైరస్ లేదా బ్యాక్టీరియాలు
క్లిష్ట సమస్యలను కూడా చాలా తక్కువ సమయంలో చిన్న కోడ్తో పరిష్కరించగలిగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ‘పైతాన్’.
కొన్ని యానిమేషన్ చిత్రాలను చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరికొన్నింటిని చూసినప్పుడు
ఇంటర్మీడియట్ పూర్తయ్యే విద్యార్థులు ఏం కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందో ఆలోచిస్తుంటారు. కెరియర్ విషయంలో సరైన నిర్ణయం తీసుకునేముందు
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్
కొవిడ్ - 19 కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 2020-21 విద్యాసంవత్సరంలో విద్యార్థులు తరగతి గదులకు దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు.
నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి కంపెనీలు MERN స్టాక్లోని టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు ఎక్కువగా వాడేది దీన్నే.
మన ఆధునిక సాంకేతిక జీవితంలో వైద్య, ఫార్మా రంగాలు చెరగని ముద్ర వేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచానికి ఈ రెండు రంగాల అవసరం ఎంత ఉందనేది ప్రస్తుతం కళ్ల ముందే చూస్తున్నాం.
వస్తువు చిన్నదైనా, పెద్దదైనా.. దాని చుట్టూ ఉన్న ప్యాకింగ్ చూసి ఇట్టే గుర్తుపట్టేస్తాం. ఆన్లైన్లో వస్తువు ఎంత దూర ప్రదేశం నుంచి కొనుగోలు
మేనేజ్మెంట్ ఆశావహులు సన్నద్ధమవ్వాల్సిన సమయమిది! ఎంబీఏ ప్రవేశానికి ప్రకటనలు వరుసగా వెలువడుతున్నాయి.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, సప్లై చైన్, వైద్య రంగం.. ఇలా ఎన్నో రంగాల్లో ఉపయోగిస్తున్న సాంకేతికత- బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. దశాబ్ద కాలంగా ఇది వేగంగా అభివృద్ధి చెందుతూవస్తోంది.
రంగంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి ఎంచుకోవడానికి మొగ్గు చూపే కోర్సు- ఎంబీఏ.
ఆన్లైన్ బీఎస్సీ ప్రొగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సులో ప్రవేశానికి ఐఐటీ మద్రాస్ ప్రకటన విడుదలచేసింది.
దేశంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో ప్రధానమైనది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ). అలాంటి కోర్సును ఐఐఎం లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చేస్తే ఉన్నతమైన కెరియర్ను అందుకోవచ్చు.
వాస్తవ ప్రపంచాన్నీ, వర్చువల్ ప్రపంచాన్నీ కలిపే సాంకేతికతలు ఎన్నో కీలక రంగాలకు విస్తరిస్తూ భారీ కొలువులకు వేదికలవుతున్నాయి. వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మిక్స్డ్ రియాలిటీ (ఎంఆర్) లాంటి ఆధునిక టెక్నాలజీలను ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) టెక్నాలజీలు అంటారు.
సీఏ/ సీఎంఏ/ సీఎస్ ఉత్తీర్ణులైన కామర్స్ ప్రొఫెషనల్స్ను పీజీ చేసినవారితో సమానంగా గుర్తిస్తున్నట్లు యూజీసీ ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం మూలంగా కామర్స్ వృత్తివిద్య చదివే విద్యార్థులకు ఏయే ప్రయోజనాలు లభించబోతున్నాయి?
మేనేజ్మెంట్ కోర్సులకు అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ (ఏఎంబీఏ) గుర్తింపు ప్రామాణికం. ప్రపంచంలోని అత్యుత్తమ, నాణ్యమైన మేనేజ్మెంట్ విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లోని కోర్సులకే ఇది లభిస్తుంది. వాటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ ఒకటి.
మేనేజ్మెంట్ కోర్సులకు పెట్టింది పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ (ఐఐఎం). దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈ సంస్థ కేంద్రాలు ఉన్నాయి.
స్వీటు... ఆ పదం ఉచ్చరిస్తేనే అందరికీ నోరూరేస్తుంది. కారణం అందులోని తియ్యదనమే.
కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా నలంద విశ్వవిద్యాలయం బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైంది.
వర్తమానానికీ, భవిష్యత్తుకూ గతమే పునాది. ప్రతి సంస్కృతికీ, నాగరికతకూ చరిత్ర ఉంటుంది.
కొవిడ్ వల్ల ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇవి మళ్లీ లాభాల బాట పట్టడానికి అమలుచేయాల్సిన మొదటి నాలుగు టెక్నాలజీల్లో
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (పీజీడీబీటీ) కోర్సులో ప్రవేశానికి
సాంకేతిక నైపుణ్యాలు ఎంత ముఖ్యమో కరోనా కాలం నిరూపించింది.
ఒక కోర్సులోచేరితో ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో ఉన్న సబ్జెక్టులు కచ్చితంగా చదవాల్సిందే. ఆసక్తికి అనువైనవి ఎంచుకునే వీలు ఉండదు. కానీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్సైన్స్ (బిట్స్)లో ఆ అవకాశం లభిస్తుంది.
దశాబ్దం క్రితం వరకు ఎల్ఎల్బీతో బీటెక్ అధ్యయనం సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదు. తర్వాత ఆలోచన మొదలై ఈ మధ్య కాలానికి ఒక రూపానికి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ బీటెక్-ఎల్ఎల్బీ ప్రోగ్రాం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
మనసు సరిగా లేని సమయాల్లో ఉల్లాసాన్ని కలిగించే ఉత్తమ సాధనం సంగీతం. మానసిక సమస్యలను అధిగమించడానికి అదో దివ్యఔషధంగా పని చేస్తుంది. అలాగే శుభకార్యాల్లో అందరినీ అలరించేందుకు మ్యూజిక్ తప్పనిసరి.
ప్రస్తుత కరోనా కాలంలో డిజిటల్ సేవల డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగాలన్నా ఇంటర్నెట్పైనే ఆధారపడుతున్నారు.
ఆర్కిటెక్చర్ విద్యపై ఆసక్తి ఉన్నవారికి ప్రవేశావకాశం వచ్చిందిపుడు! జాతీయ స్థాయి పరీక్ష- నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) నుంచి అడ్మిషన్ ప్రకటన వెలువడింది.
దూరవిద్య అనగానే ముందుగా గుర్తుకొచ్చేంత ప్రసిద్ధి ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం)ది.
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఐఐటీ మద్రాస్లో ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు చదువుకునే అవకాశం వచ్చింది.
అంతర్జాల ఆధారిత కార్యకలాపాల విస్తృతితోపాటే సంబంధిత నేరాలూ పెరుగుతున్నాయి.
పరిశోధనే వృత్తిగా మార్చుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) చక్కటి వేదిక. ఇక్కడ నిత్యం సమాజ హితానికి తోడ్పడే బేసిక్ సైన్స్లో పరిశోధనలు జరుగుతాయి.
ఏదైనా కొత్త ఆవిష్కరణ జరిగిందంటే దానికి మూలం సైన్స్. అలాగే దాని వెనక ఎంతోమంది శాస్త్రవేత్తల నిరంతర కృషి, పట్టుదల ఉంటుంది. మనదేశానికి చెందినఎంతోమంది శాస్త్రజ్ఞులు ప్రపంచస్థాయిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన.. విద్యార్థులకు అవసరమైన ఆధునిక హంగులతో సౌకర్యాలు.. ఉన్నత విద్యనభ్యసించడానికి క్యాంపస్లో ఇంతకంటే ఏం కావాలి? ఇలాంటి సదుపాయాలన్నీ హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంస్థలో ఉన్నాయి.
దేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. ఇందులో సేవలు అందించడానికి నాణ్యమైన మానవ వనరులను తయారుచేసే నిమిత్తం నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు.
కరోనా సంక్షోభం తర్వాత పుంజుకున్న తొలి రంగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ప్రత్యేకత చూపింది.
యాక్చూరియల్ సైన్స్.. అతి కొద్ది మందికే తెలిసిన కోర్సుల్లో ఇదీ ఒకటి. గత అనుభవాలు, వర్తమాన పరిస్థితుల ఆధారంగా అంచనాలను జోడించి రాబోయే ఆర్థిక చిత్రాన్ని విశ్లేషించేవారే యాక్చురీలు (గణకులు). దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వీరికి చాలా డిమాండ్ ఉంది.
సౌకర్యంతోపాటు హుందాతనాన్ని అందించి.. అడుగడుగునా అండగా ఉండేవి పాదరక్షలు. ప్రతి ఒక్కరి అవసరాలు తీరేలా, ఎన్నో ఆకృతుల్లో వీటిని రూపొందిస్తున్నారు.
డిజైనింగ్పై ఆసక్తి ఉన్నవారికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ) ఆహ్వానం పలుకుతోంది.
ప్రతి రంగంలోనూ టెక్నాలజీ ప్రాధాన్యం ఏటా పెరుగుతోంది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను
మేనేజ్మెంట్ విద్యను అభ్యసించాలనిఅనుకునేవారు ఎంచుకునే ప్రవేశ పరీక్షల్లో సీమ్యాట్ ఒకటి.
అడవులపై అధ్యయనం చేయడానికి దేశంలో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు నెలకొల్పారు. వాటి ఆధ్వర్యంలో కొన్ని కోర్సులు అందిస్తున్నారు. ఈ తరహా సంస్థల్లో దేహ్రాదూన్లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ) ఒకటి. ఇక్కడ కొన్ని పీజీ కోర్సులు నడుపుతున్నారు. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!
కరోనా విలయంలో ప్రజలను కాపాడటానికి శ్రమిస్తున్న అందరికీ చప్పట్లు.. దీపాలు.. పూలతో దేశమంతా అభినందనలు తెలియజేసింది. వారి సేవా నిరతికి హారతి పట్టింది. ఆ అపూర్వ గౌరవాన్ని అందుకున్నవారిలో వేలాదిమంది నర్సులూ ఉన్నారు. అలాంటి ఉదాత్తమైన ఉద్యోగాల్లో చేరి సేవలందించడంపై ఆసక్తి ఉంటే నర్సింగ్ కోర్సుల్లో చేరవచ్ఛు ఇంటర్మీడియట్ నుంచే ఆ దిశగా కెరియర్ను ప్రారంభించవచ్ఛు నర్సులకు దేశ, విదేశాల్లో మంచి ఉపాధి అవకాశాలు, వేతనాలు అందుతున్నాయి.
డిగ్రీ అనగానే గుర్తుకు వచ్చేవి బీఏ, బీకాం, బీఎస్సీలే. మన దేశంలో ఎక్కువ మంది యూజీ స్థాయిలో చదువుతోన్న కోర్సులివే....
ఆధునిక జీవితంలో భద్రత ప్రశ్నార్థకమ వుతోంది. దీనికి ఎంతో కొంత పరిష్కారంగా బీమా రంగం నిలుస్తోంది.
న్యాయవిద్యా కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (లాశాట్) అవకాశం కల్పిస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా అర్హత సాధించినవారికి డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, మాస్టర్ కోర్సుల్లోకి ప్రవేశం పొందొచ్చు.
విమానయాన రంగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తీ, అభిరుచీ మీకున్నాయా? అయితే సాంకేతికంగా అన్ని రంగాల విజ్ఞానం పెంపొందించుకుంటూ ఎదగొచ్చు. ఆకర్షణీయమైన భవిష్యత్తు ఉన్న ‘ఏవియానిక్స్’ ఇంజినీరింగ్ మీలాంటి వారికి మంచి ఎంపిక!
మన దేశంలో ఉన్నతమైన ఉత్తమ విద్యకు వేదికలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు. చాలా మంది విద్యార్థులు వీటిలో చేరేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. విదేశీ విద్యార్థులూ వాటిలో చదివేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు.
ప్రముఖ సంస్థల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) ప్రకటన వెలువడింది.
బీ ఫార్మసీ విద్యార్థులకు ఉన్నత విద్య నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష.. జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్).
ఏరోస్పేస్ టెక్నాలజీలు అపార ఉపాధి అవకాశాలకు గనులుగా మారుతున్నాయి. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బ్రాంచిలో కొద్ది ఏళ్లుగా ఉద్యోగాలు బాగా పెరిగాయి.
చాలామంది మరిచిపోయేదీ, విజేతలు మాత్రమే గుర్తుంచుకునేదీ అయిన విషయం ఒకటుంది. అదే- ముందు తనను తాను అర్థం చేసుకోవడం; ఎదుటివారిని అర్థం చేసుకోవడం. ఈ రెండింటిపైనే మానవ సంబంధాలనేవి ఆధారపడి ఉన్నాయి.
మెరిపించి మురిపించే సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తుంది- ఫ్యాషన్! అందుకే వర్ణాలతో, విభిన్న ఆకృతులతో ఆకట్టుకునే కళగానూ దీన్ని అభివర్ణిస్తుంటారు.
ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకూ అంతా ఆన్లైన్ వ్యవహారమే. కొనుగోళ్లది దీనిలో ప్రధాన పాత్ర. కూరగాయల నుంచి ఖరీదైన వస్తువులూ, సేవల వరకు ప్రతిదానికీ ఆన్లైన్ వేదిక అయింది.
ఉద్యోగావకాశాల పరంగా సీఏ తరువాత కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కువగా వినిపించే పేరు సీఎంఏ కోర్సు. సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ పరీక్షల తేదీలు వెలువడ్డాయి. ఏటా జూన్, డిసెంబరుల్లో నిర్వహించే పరీక్షలను ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది విద్యార్థుల క్రేజీ కోర్సు ఇంజినీరింగ్. మేటి భవిష్యత్తుకు బాటలు వేస్తుందనే నమ్మకంతో తల్లిదండ్రులూ, విద్యార్థులూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే నేడు ప్రతి చిన్న అవకాశానికీ తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది.
మేటి సంస్థల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రామాణిక విద్యను అభ్యసించాలనుకునేవారికి అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది.
కరోనా కారణంగా చాలామంది విదేశీ విద్యాభ్యాస ఆకాంక్షలకు అడ్డుకట్ట పడింది. విద్యార్థులతోపాటు ఉద్యోగార్థులకూ నిరాశ తప్పలేదు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నా పోటీ బాగా పెరిగిపోయింది.
కొన్ని సినిమాల్లో గమనించారా! హీరో/ హీరోయిన్ పల్లెటూరి నుంచి రావడం.. తోటివారు వారిని దూరంగా ఉంచడమో, హేళన చేయడమో చేస్తుంటారు. తరువాత వాళ్లు తమని తాము పూర్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తారు.
వివాహాలు... కళాశాల వేడుకలు... కార్పొరేట్ ఈవెంట్లు... కార్యక్రమం ఏదైనప్పటికీ సంగీత సుస్వరాలు జాలువారాల్సిందే.
ఉపాధిపరంగా ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే రంగాల్లో రవాణా ఒకటి. దీనికి సంబంధించి ఎన్నో కోర్సులు ఉన్నాయి.
సమున్నత కెరియర్ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతోనే విద్యార్థులు ఉంటారు. ఆచరణలోకి వచ్చేసరికి కొంతమందే విజయవంతమవుతున్నారు. మిగిలినవారు- స్పష్టమైన లక్ష్యం లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లోపించడం వల్ల విఫలమవుతున్నారు.
సాంకేతిక విద్యా ఉద్యోగ రంగాల్లో వేగంగా దూసుకొచ్చి చర్చనీయంగా నిలిచిన అంశం... డేటా సైన్స్! హైదరాబాద్లో డేటా కేంద్రాల క్లస్టర్ ఏర్పాటుకు అమెజాన్ వెబ్సర్వీసెస్ ముందుకు రావటం
ఫోసీ ప్రాజెక్టు, ఐఐటీ బాంబేలు వెజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్తో కలిసి 2డి యానిమేషన్ హ్యాకథాన్ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారెవరైనా వీటిలో పాల్గొనవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుమూ చెల్లించనవసరం లేదు.
మారుతున్న సమాజావసరాలకు అనుగుణంగా ఆధునికమవుతూ చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) మేటి కోర్సుగా రూపొందింది. ఇంటర్మీడియట్ పూర్తయ్యేవరకూ ఆగకుండా పదో తరగతి తర్వాతే సీఏ ఫౌండేషన్కు పేరు నమోదు చేసుకునే అవకాశాన్ని ఐసీఏఐ కొత్తగా కల్పించింది.
క్యాట్.. ప్రతిష్ఠాత్మక బీ స్కూళ్లలో ప్రవేశానికి మార్గం. ఏటా రెండు లక్షలకుపైగా అభ్యర్థులు దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఎంలు, ఇతర ప్రతిష్ఠాత్మక బీ స్కూళ్లలో తమ మేనేజ్మెంట్ కోర్సు కలను నెరవేర్చుకోగలుగుతున్నారు. ఈ ఏడాది పరీక్ష తీరులో మార్పులొచ్చాయి.
రాబోయే కాలంలోనూ ఐటీ రంగంలో డిజిటల్ టెక్నాలజీ హవా కొనసాగనుంది. నాస్కామ్ లాంటి సంస్థల నివేదికలు ఇదే చెపుతున్నాయి.
ప్రముఖ సంస్థల్లో పీజీ చేయాలనుకునేవారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) ఓ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం కొన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వాటిలో అత్యాధునిక సాంకేతిక కోర్సులూ ఉన్నాయి. వాటి ప్రాముఖ్యం, ప్రయోజనాలపై విద్యార్థులు తగిన అవగాహన పెంచుకోవాల్సివుంది.
బిజినెస్ స్కూళ్లలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు (మ్యాట్) ప్రకటన వెలువడింది.
‘ఫలానా సమయంలో.. ఆ కెరియర్/ కోర్సును ఎంచుకుని ఉంటేనా..’ ఏదో ఒక సందర్భంలో చాలామంది అంటుంటారు. నిజానికిది అవతలి వ్యక్తి మనసులో దాచుకున్న అసంతృప్తికి నిదర్శనం. కెరియర్ నిర్ణయంపై ఇష్టంగానో, అయిష్టంగానో చాలా అంశాలు ప్రభావం చూపుతుంటాయి.
కరోనాలాంటి విపత్కర కాలాల్లోనూ డిమాండ్ తగ్గని ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. సాధారణ డిగ్రీ అర్హతతో ప్రజారోగ్యం విభాగంలో పీజీ చేస్తే అలాంటి కొలువులను అందుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థల్లోని కష్ట నష్టాలతో సంబంధం లేకుండా మంచి జీతాలనూ పొందవచ్చు.
సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్నవారు ఇంజినీరింగ్ కోర్సులవైపు మొగ్గు చూపుతారు. పదోతరగతి పూర్తికాగానే టెక్నికల్ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇవి డిప్లొమా/ పాలిటెక్నిక్ పేరిట అందుబాటులో ఉన్నాయి.
త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు.
ఇంజినీరింగ్ విద్యలో ఎలక్ట్రానిక్స్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఈసీఈ, ఈఈఈ. ఇవి రెండే కాకుండా ఈఐఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) కూడా చదవవచ్చు.
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం అందించే చదువుల్లో నర్సింగ్ ముందుంటుంది. సేవకు చిరునామా... ఈ వృత్తి!
నమ్మకాలన్నీ నిజాలు కావు.. ఊహలన్నీ వాస్తవాలు కాలేవు.. ఆత్మహత్య అనుకున్నది హత్య కావచ్చు.
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) విధానంలో టెక్ పోస్టులకు ప్రకటన వెలువరించింది.
ఒక ఆట గెలవాలంటే ప్రత్యర్థి బలాలను తెలుసుకోవాలంటారు పెద్దలు. ఇక్కడ మన బలహీనత ఎదుటివారికి తెలియకుండా జాగ్రత్తపడితే చాలు. కెరియర్ గేమ్లో విజయం దక్కాలంటే మాత్రం సొంత బలాలూ, బలహీనతలూ తెలుసుకుని ఉండాలి. నేటితరంలో..
ఇంటర్మీడియట్ పూర్తిచేసి, కొత్తగా బీఈ/బీటెక్లోకి అడుగుపెడదామనుకునేవారు అందుబాటులో
తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ సందర్భంగా నూతన తరానికి చెందిన
సమాజాన్ని పీడిస్తోన్న ఎన్నో సమస్యలు మనచుట్టూ ఉన్నాయి. పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం..
ఫేస్బుక్, ఇన్స్టా, ట్విటర్.. చేర్చుకుంటూ పోతే సోషల్ మీడియా వేదికలెన్నో. ప్రతీదీ కొత్త హంగులతో యువతను ఆకర్షిస్తున్నవే. మామూలుగానే విద్యార్థిని వీటివైపు వెళ్లకుండా చేయటం కష్టం.
పదోతరగతి, ఇంటర్ తర్వాత ఉన్నట్టుగానే బీటెక్ అనంతరం ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. ఉద్యోగం దిశగా అడుగులేయొచ్చు... ఉన్నత విద్యనూ కొనసాగించుకోవచ్చు. అయితే గమ్యమెటో నిర్ణయించుకోవాల్సింది మాత్రం విద్యార్థులే.
సృజనాత్మక దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)ను సమర్థంగా ఉపయోగించుకుంటే ఎంతటి అద్భుతాలు సాధ్యమవుతాయో ‘బాహుబలి’ నిరూపించింది. మాహిష్మతీ...
పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతూ విద్యాసంస్థలు ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. కాస్త భిన్నంగా, కెరియర్కు ఢోకా లేకుండా సాగాలనుకునేవారికి ఎన్నో రంగాలు ఆహ్వానం పలుకుతున్నాయి. వీటిలో ఆహార రంగానికి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి. ఎక్కడో దూర ప్రదేశాలు, ఒక్కోసారి వివిధ దేశాలకు చెందిన ప్రత్యేకతలనూ మన ప్రదేశంలోనే రుచి చూడగలగడం..
సమస్యలూ, సందేహాలూ జీవితంలో భాగం. ఏ కోర్సులైతే భవిష్యత్తు బాగుంటుందోనని విద్యార్థులు, సిబ్బందిని పనిమంతులుగా తీర్చిదిద్దడం ఎలా అని యాజమాన్యాలు, పిల్లల ప్రవర్తనను సరిచేయడమెలా అని తల్లిదండ్రులు...
ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తదితర కోర్సులను చదవటానికి రాయాల్సిన పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (యూజీఏటీ). .
ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కళాశాలల్లో ఎంబీఏ చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశపరీక్షే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్).
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఏడాదిలో రెండుసార్లు దేశవ్యాప్తంగా కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) ను నిర్వహిస్తుంది.
పీజీ కోర్సులతో పోలిస్తే బ్యాచిలర్ కోర్సులు చదవటానికి అమెరికా వెళ్ళే విద్యార్థుల సంఖ్య తక్కువే.
ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లల్లో సైన్స్లో పీజీ చేసే అవకాశాన్ని జామ్ పరీక్ష కల్పిస్తోంది.
ఐఐటీలతో సరితూగే ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రముఖమైనది...బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్). అంతర్జాతీయ స్థాయి బోధన పద్ధతులను దేశీయంగా ...
ప్రభుత్వ అటవీ శాఖ జిల్లాల వారీగా కింది ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
రైల్వేలో రక్షణ విభాగానికి చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తుంటారు. ఈ ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ. పురుషులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు.
ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తరచూ ప్రకటనలు జారీ చేస్తుంది. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ హోదాలోనే కుక్, వాషన్మన్, బార్బర్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి తదితర హోదాలుంటాయి.
దేశ రక్షణకు శ్రమించే ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాల్లో ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పదో తరగతి, ఇంటర్ ఆపై అర్హతలున్న వారికి ఈ విభాగాల్లో వివిధ పోస్టులు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో పదో తరగతి ఆధారంగా లభించే ఉద్యోగాల వివరాలు...
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ - సీపీవో (భద్రతా విభాగాలు)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేస్తుంది.
ఈ విశ్వవిద్యాలయం వ్యవసాయం/ విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సును తెలుగు మీడియంలో
గ్రామీణ ప్రాంత యువతీయువకులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో వ్యవసాయం, దాని అనుబంధ...
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం: ప్రిన్సిపాల్, ఐటీఐ (గర్ల్స్) ఎచ్చెర్ల, శ్రీకాకుళం
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ ట్రేడ్లో చేరాలనుకుంటే సమీపంలోని ఐటీఐకి వెళ్లి ప్రిన్సిపాల్ను నేరుగా సంప్రదించవచ్చు.
ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు (ట్రేడ్లు) రెండేళ్లు, ఏడాది; నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్లు ఏడాది, ఆరునెలల కాలపరిమితితో ఉన్నాయి. వాటి వివరాలు..
గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు పార్ట్టైం ఉద్యోగాలు చేస్తూ, రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు. తద్వారా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే ఉన్నత సాంకేతిక విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య.
పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్.
పదోతరగతి తరువాత వృత్తివిద్యను అభ్యసించాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు ఓ చక్కటి ప్రత్యామ్నాయం.
పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశించే దారి.. పాలిటెక్నిక్ విద్య. చిన్నవయసులోనే వీలైనంత త్వరగా ఉద్యోగంలో చేరి, స్థిరపడాలనుకునేవారికి ఇది మేలైౖన మార్గం!
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్: పట్టుపరిశ్రమ (సెరికల్చర్), క్రాప్ప్రొడక్షన్ మేనేజ్మెంట్, డైరీయింగ్, ఫిషరీస్.
బిజినెస్: షాపింగ్మాల్ సూపర్వైజర్, మార్కెటింగ్, రిసెర్చ్ అసిస్టెంట్, సేల్స్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్అసిస్టెంట్, జూనియర్అకౌంటెంట్.
వృత్తి విద్యాకోర్సులు చేసేవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ వివిధ సదుపాయాలను కల్పించింది. వాటి వివరాలు..
పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది.
సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు.
డాక్టర్గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు.
ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు; సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.
ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఏడెనిమిది కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కాలేజీలూ వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి.
విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరేముందు సొంతంగా గ్రూపును ఎంచుకునేందుకు కొన్ని పరిమితులున్నాయి. అవి..
'ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా, ఇంటర్మీడియట్తోనే ఆరంగేట్రం చేయాలి.
ఇంటర్ పూర్తయిన ఎక్కువ మంది విద్యార్థులకు కనిపించే దారులు రెండే. అవి.. అయితే ఇంజినీరింగ్ లేదంటే మెడిసిన్. మిగిలినవాళ్లలో ఎక్కువ శాతం మూడేళ్ల సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యమిస్తారు.
పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇంటర్మీడియట్ కోర్సులు. తెలుగు రాష్ట్రాల్లో 85 గ్రూపు కాంబినేషన్లతో ఇంటర్ బోర్డులు వీటిని అందిస్తున్నాయి.
పదో తరగతి తర్వాత ఉన్న దారుల్లో పాలిటెక్నిక్ కోర్సులు చెప్పుకోదగ్గవి. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత చదువులు... అన్నింటికీ సరిపోయేలా వీటిని రూపొందించారు.
కుదిరితే ఉద్యోగం లేదంటే స్వయం ఉపాధిని కోరుకునేవాళ్లు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు అందించే కోర్సుల దిశగా అడుగులు వేయవచ్చు. ఆసక్తి మేరకు ఎంచుకోవడానికి 130కి పైగా ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి.
పదో తరగతి తర్వాత ఉపాధికి బాటలు వేసేవాటిలో ఒకేషనల్ కోర్సులు చెప్పుకోదగ్గవి. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకోవడానికి వీలుగా వీటిని రూపొందించారు.
జంతువులు,మొక్కల్లో కోరిన మార్పులు చేయడం లేదా వివిధ ప్రయోజనాల కోసం సూక్ష్మజీవులను ఉత్పత్తి చేయడం, ఆర్థిక పరంగా వాటిని ఉపయోగించడాన్ని జీవసాంకేతికశాస్త్రమని అంటారు.
''ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పెట్రోలియం నిల్వలు మరో 200 ఏళ్లకు మాత్రమే సరిపోతాయని ఓ అంచనా... ఇదే జరిగితే ప్రజా రవాణా ఆగిపోయి జనజీవనం స్తంభించిపోతుంది.
ఉన్నత చదువులు చదవడం కొందరి లక్ష్యమైతే అభిరుచి ఉన్న రంగంలో ముందుకెళ్లడం మరి కొందరి లక్ష్యం. అభిరుచికి తగ్గ రంగంలో నిలదొక్కుకోవాలంటే కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఎంతో అవసరం.
భూ పరిణామ క్రమంలో 150 కోట్ల సంవత్సరాలకు పూర్వం సముద్రాలు ఉద్భవించాయి. నాలుగింట మూడొంతులు భూభాగం నీటితో (సముద్రాలు) కప్పి ఉంది. సముద్రాల్లో పర్వతాలు, లోయలు, చెట్లుతో పాటు అపార ఖనిజ సంపద ఉంది.
వ్యవసాయం దేశానికి వెన్నెముక లాంటిది. కొన్ని శతాబ్దాలుగా ఇది భారత ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పూలు, కూరగాయలు, పండ్ల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా తర్వాతి స్థానం మనదేశానిదే.
షారూక్..సల్మాన్..హృతిక్.. దీప్తి...కత్రినా..కరీనా... నాయకీ, నాయకులు ఎవరైనా కావొచ్చు కానీ సన్నివేశం, సందర్భానికి సరిపోయేలా....
విద్యుత్తు కాంతులు విరజిమ్మే అలంకరణలు చేసి.. వచ్చిన వారిని ఆదరించకపోతే ఎవరైనా ఏదీ కొనకుండానే వెనక్కి వెళ్లిపోతారు. సంస్థ చిన్నదైనా చక్కటి చిరునవ్వుతో ఆహ్వానించి చల్లటి నీళ్లిచ్చినా ఆనందిస్తారు. అమ్మకాలు సజావుగా సాగుతాయి.
ఏ కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ విద్యార్థుల అంతిమ లక్ష్యం ఉద్యోగమే. పలు కొలువులకు పెద్ద డిగ్రీలతో పనిలేదు. పదో తరగతి అర్హతతో పదిలమైన ఉద్యోగాలెన్నో ఉన్నాయి.
ఇటీవలికాలంలో సీఏ కోర్సుకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది. దీనిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది విద్యార్థులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కోర్సు గురించీ, దాన్ని పూర్తిచేస్తే లభించే అవకాశాల గురించీ తెలుసుకుందాం!
ఇంజినీరింగ్ చేయాలనే ఆసక్తి ఉన్నా పరిస్థితుల కారణంగా కొందరు ఇంజినీరింగ్ కోర్సులో చేరలేకపోవచ్చు. మరికొందరు ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు రాసినా అనుకున్న ర్యాంక్ లభించక ఇంజినీరింగ్లో ప్రవేశించలేకపోవచ్చు.
ఆధునిక జీవన శైలి, అధికమవుతున్న ప్రమాదాలు, వివిధ వృత్తుల తీరు ఫిజియోథెరపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. కొన్ని ప్రమాదాలు, పలు రకాల అనారోగ్యాలకు శస్త్ర చికిత్సలు తప్పనిసరి.
ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తగానే డాక్టర్ దగ్గరకు వెళతాం. అనారోగ్యానికి కారణం కనుక్కోవడంలోనూ, పూర్తిగా నయమయ్యేలా చేయడంలో మరికొందరి సేవలు ఉపయోగపడతాయి.
ఇంటర్మీడియట్ పూర్తయింది. ఇప్పుడేం చేయాలి? ఇక డైరెక్ట్గా జాబ్లోకి వెళ్లిపోవచ్చు. విద్యార్హత చిన్నదే అయినా పెద్ద జీతాలిచ్చే కొన్ని ఉద్యోగాల్లో చేరవచ్చు. అంతేకాదు నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు కొలువులను ఇచ్చే అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు.
నేవీలో సెయిలర్లు, ఎయిర్ఫోర్స్ ఎయిర్మెన్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. ఇంటర్ విద్యార్హతతో వీటికి పోటీపడవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.
ఇంట్లో పిల్లలకి ఇంటర్మీడియట్ పూర్తయితే ఆ తర్వాత ఖర్చు గురించి చాలా మందికి కాస్త ఆందోళన మొదలవుతుంది. ఎన్ని వేలు, లక్షల రూపాయలను ఫీజులు, ఇతర వ్యయాల కింద వెచ్చించాలో అని. అంతేకాదు ఉద్యోగాలు సాధించుకోడానికి ఎలాంటి కోర్సులు చదవాలో అనే ప్రశ్న ఎదురవుతుంది.
ఇంటర్మీడియట్ విద్యాపరంగా చిన్న అర్హతే అయినా ప్రభుత్వ ఉద్యోగాలను అందుకోడానికీ, పెద్ద స్థానాలకు చేరుకోడానికీ సాయపడుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రక్షణ రంగాలు, రైల్వేలు సహా రాష్ట్ర స్థాయుల్లోనూ ఎన్నో పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులు పోటీపడవచ్చు.
కారణాలు ఏవైనా... ఏటా వేలాదిమంది దూరవిద్యలో అడ్మిషన్లు తీసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో సాధారణ కోర్సులు సహా సంప్రదాయ సంస్థల్లో లేని ఎన్నో రకాల వైవిధ్య కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అందిస్తున్నారు.
ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారాల స్థానంలోకి మల్టీ లెవెల్ మార్కెట్లు, బహుళజాతి కంపెనీలు ప్రవేశించాయి.
పదో తరగతి తర్వాత తీసుకునే ఇంటర్మీడియట్ గ్రూపు... విద్యార్థి కెరియర్ మార్గాన్ని దాదాపు నిర్ణయించేస్తుంది. ‘ఇంజినీరింగ్, మెడిసిన్లలో...
అంకెలతో ఆడుకునే ఆసక్తీ, తార్కికంగా విశ్లేషించే లక్షణాలూ ఎంతో కొంత మీకున్నాయా? అయితే కామర్స్ కోర్సులు మీకో చక్కటి అవకాశం.
దేశం అంటే ఆర్థిక వ్యవస్థ.. మిగతావన్నీ ఆ తర్వాతే. అంత అత్యంత ముఖ్యమైన ఆ వ్యవస్థను భుజాలకెత్తుకునే నిపుణులందరినీ కామర్స్ ..
అకౌంటింగ్ లేని సంస్థ దాదాపు ఉండనే ఉండదు. వ్యవస్థీకృతంగా లేదా అవ్యవస్థీకృతంగానైనా ఖాతాల లెక్కలు ఉంటాయి.
డిగ్రీతోపాటు పీజీ కూడా ఒకేచోట చేసే అవకాశం ఉంటే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఉన్నత చదువులు...
ఇంజినీరింగ్, మెడిసిన్.. ఇంతకంటే వేరే చదువులు లేవా? ఐఐటీలు, ఐఐఎంలూ అందరికీ అందే పరిస్థితి లేదు కదా! ఇప్పుడేం చేయాలి... ఇంటర్ తర్వాత ఏ కోర్సులో చేరాలి? విద్యార్థులనూ, తల్లిదండ్రులనూ పదే పదే వేధించే ప్రశ్నలు ఇవి.
టెన్త్ కాగానే ఇంటర్... ఇంటర్ తర్వాత డిగ్రీ... ఆ తర్వాత పీజీ... ప్రతి దశలోనూ ఎంట్రన్సులు... స్కోర్లు.. ర్యాంకులు! చాలా...
ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ చదువులకు శ్రీకారం చుట్టే అవకాశం మొదలవుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా ..
సమాజంలో నాగరికత పెరిగేకొద్దీ సమస్యలూ అధికమవుతున్నాయి. ఇంటి సరిహద్దు సమస్యల నుంచి దేశ సరిహద్దుల పరిష్కారం వరకూ ప్రతి సమస్యకూ న్యాయ వ్యవస్థ జోక్యం తప్పనిసరి అవుతోంది.
న్యాయమూర్తి.. న్యాయవాది.. విలువలతో కూడిన జీవితం. గౌరవప్రదమైన సామాజిక హోదా. ఎందరికో న్యాయాన్ని అందించే ఉత్తమ స్థానం. మంచి ఆదాయం.. సంతృప్తిని సంపూర్ణంగా ఇచ్చే వృత్తి.
న్యాయం.. ఆ పదంలోనే ఔన్నత్యం కనిపిస్తుంది. అదే జీవనంగా మారితే ఎంత ఉన్నతంగా ఉంటుందో తేలిగ్గా ఊహించవచ్చు.
వ్యవసాయం పల్లెవాసుల వృత్తి అనేది పాతకాలపు మాట.
ఆధునిక జీవితంలో ఆహారం, ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ధ, అవగాహన పెరుగుతున్నాయి.
సమాజంలో వైద్య సేవలు అందించే వారికి ఉన్న గుర్తింపు ప్రత్యేకమైనది. ఒకనాడు వైద్య రంగం ఎక్కువగా సేవా రంగంలోనే ఉండేది. కాలం
వైద్యవిద్యా కోర్సుల్లో చేరదల్చిన విద్యార్థులు ‘నీట్’ ర్యాంకు పొందడం తప్పనిసరి. గతంలో వివిధ పరీక్షలు వివిధ విశ్వవిద్యాలయాలకు..
ఏదైనా ఒక దేశం సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారకులు ఇంజి నీర్లు. భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో...
టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలతో పరిశ్రమల అవసరాలు రోజురోజుకీ మారుతున్నాయి. ఒక విభాగంలో ఇంజినీరింగ్ ,,,
జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. దాదాపుగా రెండు లక్షల ముప్ఫైవేల మంది అర్హత పొందారు. వీరిలో అడ్వాన్స్డ్కు..
చాలామంది భవిష్యత్ కెరియర్ నిర్ణయంతోనే ఇంటర్లో బ్రాంచిని ఎంపిక చేసుకుంటారు. బ్యాచిలర్ స్థాయి కోర్సులైన ఇంజినీరింగ్,..
ఇంటర్ పూర్తి చేసిన వారు ప్రధానంగా ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులపైనే దృష్టి సారిస్తారు. వీటితోపాటు కామర్స్, లా, ఆర్ట్స్ వంటి ఇతర ...
ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పూర్తయితే ఏం చేయాలి? ఇటు ఇంటర్ ఉత్తీర్ణులకీ, అటు టెన్త్ పాసై ఎంపీసీ తీసుకోవాలనుకునే వారికి ..
ఇంటర్లో ఏ గ్రూపు చదివితే సాధారణంగా ఆ మార్గంలోనే కెరియర్ ప్రయాణం సాగుతుంది. కానీ చదివిన గ్రూప్తో ..
ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ఇంటర్ తర్వాత డిగ్రీలో చేరాలనుకోగానే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. అసలు ఏయే గ్రూప్లు ఉన్నాయి? ఏం తీసుకుంటే ..
ప్రపంచాన్ని జలమార్గంలో చుట్టే అవకాశం.. దానికితోడు ఆకర్షించే వేతనాన్ని అందించగల కెరియర్! ఈ రెండింటికీ...
చదువుకోవాలనే ఆసక్తి ఉండీ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఏంచేయాలో పాలుపోదు. దీంతో చాలా మంది తమకు అందుబాటులో..
సృజనాత్మకత, సాంకేతికతల అద్భుత మేళవింపే విజువల్ మీడియా. సమాచార సాంకేతికత...
ఉన్నత చదువులు చదవడం కొందరి లక్ష్యమైతే అభిరుచి ఉన్న రంగంలో ముందుకెళ్లడం మరి కొందరి లక్ష్యం..
పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తే, పర్యటనల వల్ల మనో వికాసం పెరుగుతుంది. పుస్తకాల్లో చదివిన విషయాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు...
ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీలు చదివి మంచి ఉద్యోగం దొరక్క... ఉపాధి అవకాశాలు పొందడానికి దారి లేక...
జనరల్ స్టడీస్లోని హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ల కోసం తెలుగు అకాడెమీ పుస్తకాలు...
తక్కువ బంతులు... ఎక్కువ పరుగుల లక్ష్యం. వికెట్లు లేవు. కోహ్లీ క్రీజులో విజృంభిస్తున్నాడు. ప్రతి బంతిని ..
నాలుగు విశ్వవిద్యాలయాలు కలిసి అందిస్తున్న పీజీ కోర్సు... అంతర్జాతీయ స్థాయి బోధన... నూరుశాతం ప్లేస్మెంట్లు...
అమెరికాలో లా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు మన దేశంలో 'లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది.
సమాచార విప్లవంతో మీడియా వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీంతో ఈ రంగంలోని వివిధ విభాగాలకు ..
ప్రభుత్వ, ప్రైవేటు పరిధిలో ఉన్న కొన్ని యూనివర్సిటీలు, శిక్షణ సంస్థలు; ఎలక్ట్రానిక్ మీడియా, మాస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్ మీడియా లాంటి విభాగాల్లో డిగ్రీ
అత్యాధునిక ఆస్పత్రులను సజావుగా, ప్రతిభావంతంగా నిర్వహించటం సుశిక్షితుల వల్లనే సాధ్యమవుతుంది. అందుకే హెల్త్కేర్/ హాస్పిటల్ మేనేజిమెంట్ కోర్సులు వెలిశాయి.
నేచురోపతి అంటే ప్రకృతితో మమేకం కావడమే. పళ్లు, మూలికలు, ఖనిజలవణాలు, మట్టి ఆధారంగా చికిత్సలు చేస్తారు.
మిస్టరీలను ఛేదించే ఉద్యోగంలో మీరు చేరాలంటే ఏం చదవాలో చూడండి!
మనోజ్కు వైవిధ్యం అంటే ఎంతో ఇష్టం. తినే ఆహారంలోనూ కొత్త రుచుల కోసం చూస్తుంటాడు. అదే విధంగా సంప్రదాయ కోర్సులకు సంబంధం లేని ..
నిపుణులైన అభ్యర్థుల కొరత ఈ రంగాల్లో అధికంగా ఉంది. దీన్ని భర్తీ చేయడానికి అనేక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఆర్థిక వ్యవస్థలో మార్పుల వల్ల బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన విద్యార్థులకు ...
ఛార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్' (సీమా) నిర్వహిస్తున్న కోర్సులు పూర్తిచేసినవారికి 173 దేశాల్లో ఉద్యోగావకాశాలు..
ఇంటర్లో ఆర్ట్స్ గ్రూపు చదివిన విద్యార్థులు ఎంచుకునేందుకు ఎన్నెన్నో వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వ్యక్తిగత అభిరుచులకు
సాధారణ విద్యార్థి ఒక పరిపూర్ణ వృత్తినిపుణుడుగా మారేందుకు తోడ్పడేదే ప్రాయోగిక శిక్షణ (ప్రాక్టికల్ ట్రెయినింగ్). దీని ప్రాముఖ్యాన్ని విద్యార్థులు..
దూరవిద్య పద్ధతిలో విద్యను అందించడానికి మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రెగ్యులర్ ప్రోగ్రామ్లను అందించే వందలకొద్దీ ..
సామాజిక స్పృహ, విశ్లేషణ సామర్థ్యం, ఉత్సాహంతో దూసుకుపోయే స్వభావం ఉండే యువతకు సరైన వృత్తి జర్నలిజం. మీడియా వ్యాప్తి, పెరుగుతున్న ...
ఇంటర్ తర్వాత పీజీ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా విద్యార్జన వరుసగా కొనసాగేలా చూడటం. కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా విద్యార్థిని ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దడం.
ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మంచి కోర్సు డ్యుయల్ బి.ఎస్.-ఎం.ఎస్.
అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన ఆయిల్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఓటీఆర్ఐ) ఫుల్ టైమ్ ఎం.ఎస్.సి. ప్రోగ్రామ్లు
భూమి గురించి అధ్యయనానికి సంబంధించిన శాస్తాన్ని 'భూఅధ్యయన శాస్త్రం లేదా 'భూవిజ్ఞాన శాస్త్రం.
జట్టు విజయానికి, ప్రాచుర్యానికి క్రీడాకారుల ప్రతిభ ఒక్కటే కొలమానం కాదు. వారి అవసరాలు, బ్రాండ్ ఇమేజ్, మార్కెటింగ్ తదితర అంశాలను నిరంతరం ఎవరో ఒకరు పర్యవేక్షిస్తుంటేనే ఇది సాధ్యం. ఇలాంటి బహుముఖ బాధ్యతలను పర్యవేక్షించేవారే "స్పోర్ట్స్ మేనేజర్".
రిటైల్ మేనేజ్మెంట్లో ఉన్న కోర్సులు, అర్హతలు, కోర్సులను అందిస్తున్న సంస్థలు /యూనివర్శిటీలు, వివిధ ఉద్యోగ అవకాశాలు, దూరవిద్యలో రిటైల్ మేనేజ్మెంట్ గురించి వివరాలు
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 17.5 శాతం. ఎక్కువ మందికి జీవనోపాధి కల్పించడమే..
మేనేజ్మెంట్ రంగంలోకి ప్రవేశం, ఉండాల్సిన నైపుణ్యాలు, కోర్సులను అందిస్తున్న విద్యా సంస్థలు
అత్యున్నత ప్రమాణాలతో కూడిన మేనేజ్మెంట్ విద్యను అందించడం లక్ష్యంగా మనదేశంలో అనేక కార్పొరేట్ మేనేజ్మెంట్ ..
చారిత్రక ప్రసిద్ధ ప్రదేశాలనూ, ప్రకృతి సౌందర్యం అలరారే ప్రాంతాలనూ సందర్శించటానికి విదేశీ స్వదేశీ యాత్రికులూ,...
ప్రముఖ సంస్థలకు చెందిన ప్రఖ్యాత ఫ్యాకల్టీ, ఇతరులకు సాధారణంగా అందుబాటులో లేని మేనేజర్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారు చెప్పిన ఆడియో పాఠాలు, వీడియో లెక్చర్లు, అనేక కేస్స్టడీ చర్చలు
ఆర్థికం గురించి లోతుగా, ఆసక్తితో తెలుసుకోవాలనే విద్యార్థులకు ఉపయుక్తమైన కోర్సు ఎఫ్ఆర్ఎం (ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్). ఈ సర్టిఫికేషన్ పరీక్షలో
ఆధునిక టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డీప్ లర్నింగ్, డేటా సైన్స్ తదితరాలు మేనేజ్మెంట్ విద్యలో కొత్త ధోరణులకు
ఏ మాత్రం నలతగా ఉన్నా అందరం ఆసుపత్రికి వెళ్లిపోతాం. వైద్యుడు వివరాలడిగి చిన్న చీటి మన చేతిలో పెడతాడు. ఆ బ్రహ్మరాతని సునాయాసంగా...
అంతర్జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నప్పుడు పతకాల పట్టికలో భారత్ పేరు కనిపించటం అరుదు.. ఒకవేళ ఉన్నా.. కాంస్యం, రజతంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ...
ఆధునిక టెక్నాలజీల టేకాఫ్తో ప్రపంచం పెద్ద గ్రామంగా మారిపోయింది. దూరాల భారాలు తరిగిపోయాయి. భాషాంతరాల గోడలు బద్దలైపోతున్నాయి
మనం తినే తిండి.. వేసుకునే దుస్తులు, మందులు.. ఉపయోగించే మొబైల్, కంప్యూటర్.. నడిపే వాహనం.. ఇలా అన్ని రకాల వస్తువులు ఎక్కడో తయారై..
డిజిటల్ మార్కెటింగ్ అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులకు, సేవలకు ప్రచారం కల్పించటమే డిజిటల్ మార్కెటింగ్. కంప్యూటర్ను..
ప్రపంచంలో ప్రతి పని లక్ష్యం ఏదో ఒక లాభమే అవుతుంది. అది వ్యక్తిగతం లేదా వ్యాపారం కావచ్చు. ఆ లాభాన్ని పొందాలంటే కొన్ని నైపుణ్యాలు కావాలి.
మనోజ్కు వైవిధ్యం అంటే ఎంతో ఇష్టం. తినే ఆహారంలోనూ కొత్త రుచుల కోసం చూస్తుంటాడు. అదే విధంగా సంప్రదాయ కోర్సులకు సంబంధం లేని...
కోహ్లీ బ్యాటింగ్ సగటు, స్టాక్ మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతాలు, జయాపజయాల అంచనాలు ఇవన్నీ సెకన్లలో తెరలపైకి రావడం ...
ఇంట్లో వాళ్లు కూడా చేయడానికి ఇబ్బందిపడే సేవలను ఇసుమంత విసుగు లేకుండా అందిస్తారు నర్సులు. ఇంత సహనం, ఓపిక కొంత సహజంగా..
పెళ్లంటే ప్రతి ఇంట్లో పెద్ద పండగ. తోరణాల నుంచి తలంబ్రాల వరకు అన్నీ దగ్గరుండి చూసుకొని చేసుకుంటే రెండు జీవితాలకు సరిపడేంత ఆనందం..
జీవితం కలర్ఫుల్గా కనిపించాలంటే ఎక్కడికైనా విహారానికి వెళ్లి రావాల్సిందే. రోజువారీ ఒత్తిడిని చిత్తు చేసే శక్తి పర్యటనకి ఉంది. కాస్త వీలు దొరికితేచాలు బ్యాగు భుజాన వేసుకొని....
విమానం అనగానే చిన్నా పెద్దా అంతా ఆసక్తిగా తలెత్తి చూస్తారు. మరి ఆ విమానానికి సంబంధించిన ఉద్యోగం అంటే మరింత ఉత్సాహం కనిపిస్తుంది.
అవసరమైన వస్తువు ఏదైనా కొనాలని అనుకోవడమే ఆలస్యం... అడుగు బయట పెట్టగానే సూపర్ మార్కెట్.. బిగ్బజార్.. ఆ మాల్...
అందరూ పనుల్లోనే మునిగిపోకుండా అప్పుడప్పుడూ ఆటల్లాంటివి పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటుంటారు. కానీ ఆటలే ఉద్యోగమైతే..
ఇరవై ఒక్క కోట్ల జనాభా ఉన్న మన దేశంలో గ్రామీణ ప్రాంతాలే అధికం. ప్రపంచీకరణ పేరుతో ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలు....
ఏ మాత్రం నలతగా ఉన్నా అందరం ఆసుపత్రికి వెళ్లిపోతాం. వైద్యుడు వివరాలడిగి చిన్న చీటి మన చేతిలో పెడతాడు. ఆ బ్రహ్మరాతని సునాయాసంగా..
జీవితం కలర్ఫుల్గా కనిపించాలంటే ఎక్కడికైనా విహారానికి వెళ్లి రావాల్సిందే. రోజువారీ ఒత్తిడిని చిత్తు చేసే శక్తి పర్యటనకి ఉంది. కాస్త వీలు దొరికితేచాలు ..
జంతువులు, మొక్కల్లో కోరిన మార్పులు చేయడం లేదా వివిధ ప్రయోజనాల కోసం సూక్ష్మజీవులను ఉత్పత్తి చేయడం, ఆర్థిక పరంగా వాటిని ..
యానిమేషన్, పెయింటింగ్, ఫొటోగ్రపీ, స్కల్ప్చర్ ఇవన్నీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోకి వస్తాయి.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయా రంగాల్లో ఛార్టర్డ్ అకౌంటెంట్ల ప్రాముఖ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో సీఏ ..
కోహ్లీ బ్యాటింగ్ సగటు, స్టాక్ మార్కెట్ల హెచ్చుతగ్గులు, ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతాలు, జయాపజయాల అంచనాలు..
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) మన దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతోంది. దీంతో డిజిటల్, టెలికమ్యూనికేషన్ల ..
‘తీన్మార్' చూశారా... పవన్ కల్యాణ్ పలకరించడానికి వచ్చేసరికి త్రిష తాడు సాయంతో వేలాడుతూ ఒక పాత కట్టడానికి మెరుగులు దిద్దుతుంటుంది
ఆహారం రుచి చూడకముందే అలంకరణ నోరూరించేస్తుంది. కాస్త గార్నిష్ చేసి అలా టేబుల్ మీద పెడితే లొట్టలేసుకుంటూ లాగించేయడానికి సిద్ధమైపోతారు.
అనేక విషయాలను నిక్షిప్తం చేసుకొని అవసరమైన సమయాల్లో వెల్లడి చేస్తుంది మన మెదడు. కానీ కాలగమనంలో జ్ఞాపకాల పొరలు పెరిగిపోయి కొన్ని వెంటనే ..
మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా.. మహిళలు తమ ఇష్టప్రకారం నడిపించే రాజ్యం వంటగది. పిల్లలు అమ్మ నుంచి.....
ప్రపంచవ్యాప్తంగా తరచూ అనేక వెబ్సైట్లు హ్యాకింగ్ బారిన పడుతుంటాయి. భారత్లో ఈ సమస్య మరీ ఎక్కువ. సీబీఐ, ఆర్బీఐలతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల ...
'స్వచ్ఛత అంటే ఏంటమ్మా' అని పరుగెత్తుకొచ్చి అడుగుతాడు పిల్లవాడు. 'స్వచ్ఛత అంటే హమామ్రా నాన్నా' అని ఆప్యాయంగా చెబుతుందా..
పదో తరగతి తర్వాత తీసుకునే ఇంటర్మీడియట్ గ్రూపు... విద్యార్థి కెరియర్ మార్గాన్ని దాదాపు నిర్ణయించేస్తుంది. ‘ఇంజినీరింగ్, మెడిసిన్లలో ఏదో ఒకటి' అనే .
అవసరమైన విషయ పరిజ్ఞానాన్నీ, సీఏ ఉత్తీర్ణత తర్వాత చేయబోయే అన్ని పనులనూ ముందుగానే నేర్పే వేదిక ఆర్టికల్షిప్
చలనచిత్ర, టీవీ పరిశ్రమలతో దశాబ్దాల అనుబంధం ఉన్న రామోజీ గ్రూప్ ఈ రంగాల్లోకి ప్రవేశించాలనుకునే యువతీ యువకులకు...
ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఫలాల్ని ప్రజలకు చేరువ చేయాలన్న అధికారుల సంకల్పం దూరవిద్య విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేసింది. ...
ఆర్థిక పరిస్థితి బాగాలేక ఉన్నత చదువులు చదవలేని వారికి ఉపాధి దిశగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నది సాంకేతిక రంగమే అని చెప్పవచ్చు. ...
తక్కువ సమయంలో ఈ ఆర్థిక రంగంలో ఉద్యోగాలు పొందాలనుకునేవారికి ఎనేబుల్డ్ కోర్సులు/ ఫైనాన్షియల్ సర్టిఫికేషన్లు
రాష్ట్రంలోని ఐటీ సంబంధిత పీజీ కోర్సుల్లో ఎంఎస్ఐటీది విభిన్న తరహా. బహుళ విశ్వవిద్యాలయాలు ఉమ్మడిగా అందించే ఈ ప్రోగ్రాం 2001లో ప్రారంభమై 13
ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ అవసరమైనప్పుడు ఇస్తూ- ఎంత వాడుకున్నామో అంతటికే చెల్లించే అవకాశాన్ని 'క్లౌడ్ కంప్యూటింగ్' అందిస్తుంది..
పోలీస్ కానిస్టేబుల్స్తోపాటు ఎస్ఐ, ఫైర్ డిపార్ట్మెంట్, డిప్యూటీ జైలర్స్, జైల్ వార్డర్స్, కమ్యూనికేషన్...
పత్రికా వ్యవస్థని సమాజానికి కావలి కుక్కగా పోలుస్తారు. అందుకే 'వెయ్యి తుపాకుల కంటే నాలుగు ప్రతికూల పత్రికలకు వణికిపోతా'నని నెపోలియన్ అన్నాడు.
అంతర్జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నప్పుడు పతకాల పట్టికలో భారత్ పేరు కనిపించటం అరుదు..
OTP has been sent to your registered email Id.