సుదూర ప్రాంతాలకు చేసే వస్తు రవాణా మార్గాల్లో కీలకమైనది సముద్రం. పెద్ద తీరరేఖ ఉండటం మనదేశ ప్రత్యేకత.
షిప్పింగ్లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీని నెలకొల్పింది.
భూమిపై నాలుగింట మూడొంతులు నీరే విస్తరించి ఉంది. సముద్రాలు దేశాలకు రక్షణగా.. వారధులుగా.. కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా ఉన్నాయి.
OTP has been sent to your registered email Id.