ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
ఆరోగ్యానికి, మన శక్తిసామర్థ్యాలకు మూలం ఆహారం. దీనికి కాస్తగార్నిష్ జోడైతే నోటికి మరింతరుచి, మనసుకు ఆనందం. ఇటీవల కాలంలో
ఆహారం రుచి చూడకముందే అలంకరణ నోరూరించేస్తుంది. కాస్త గార్నిష్ చేసి అలా టేబుల్ మీద పెడితే లొట్టలేసుకుంటూ లాగించేయడానికి సిద్ధమైపోతారు.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
మ్యాథ్స్, సైన్స్ కోర్సులను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివినవారు ఉన్నత స్థాయిలో రాణించగలరు. ఈ సబ్జెక్టుల్లో ఆసక్తి ఉన్న ఇంటర్ విద్యార్థులు రాయాల్సిన పరీక్షల్లో
OTP has been sent to your registered email Id.