కంప్యూటర్ కోర్సులకు ఐఐటీల తర్వాత ప్రాధాన్యమున్న సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లే. వీటిలో పలు పాతతరం సంస్థలు ఎంసీఏ కోర్సు అందిస్తున్నాయి.
దేశంలో సాంకేతిక విద్యకు ఐఐటీల తర్వాత ఎన్ఐటీలదే పేరు! వీటిలో చాలా సంస్థలు ఎంసీఏ కోర్సునూ అందిస్తున్నాయి. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి.
OTP has been sent to your registered email Id.