ప్రముఖ సంస్థల్లో పీజీ చేయాలనుకునేవారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) ఓ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది.
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.