ఒడుదొడుకులు లేని, భద్రమైన కెరియర్కు ప్రాధాన్యమిచ్చే ఇంజినీరింగ్ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.
స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, చక్కని ప్రణాళిక రూపొందించుకోవడం, చిత్తశుద్ధితో దాన్ని ఆచరించడం...
కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ మంత్రిత్వశాఖ తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమ మన దేశంలో
ప్రముఖ సంస్థల్లో పీజీ చేయాలనుకునేవారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్) ఓ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది.
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
గత ఆరేడు నెలలుగా ఐటీలో ఓ కొత్త తరహా ఉద్యోగం పేరు ఎక్కువగా వినపడుతోంది, అదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్.
OTP has been sent to your registered email Id.