ఇంటర్మీడియట్ తర్వాత ఏమిటి? ఈ ప్రశ్న ప్రథమ సంవత్సరం కోర్సులో చేరినప్పుడే వేసుకోవాలి. రెండో ఏడాదిలో అందుకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభించాలి.
మేటి జాతీయ సంస్థల్లో న్యాయవిద్య చదవాలనుకునేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైంది..
నిత్యం అవసరాలు, అవకాశాలు ఉండే ఆర్థిక రంగంలో కెరియర్ను నిర్మించుకోవడం ఒక మెరుగైన ఛాయిస్.
ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి. నిత్యం వీటిని మెరుగుపరుచుకుంటూనే ఉండాలి.
పదో తరగతి విద్యార్హతతోనే కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగాలెన్నో ఉన్నాయి. వీటిలో కేంద్ర ప్రకటనలు ఏటా క్యాలండర్ ప్రకారం వెలువడుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ సందడి మొదలైంది. వెబ్ ఆప్షన్ల నమోదు వ్యవధి కొద్ది రోజుల్లో ముగుస్తోంది.
OTP has been sent to your registered email Id.