దేశంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో ప్రధానమైనది మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ). అలాంటి కోర్సును ఐఐఎం లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చేస్తే ఉన్నతమైన కెరియర్ను అందుకోవచ్చు.
మేనేజ్మెంట్ కోర్సులకు అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ (ఏఎంబీఏ) గుర్తింపు ప్రామాణికం. ప్రపంచంలోని అత్యుత్తమ, నాణ్యమైన మేనేజ్మెంట్ విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లోని కోర్సులకే ఇది లభిస్తుంది. వాటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-ఇండోర్ ఒకటి.
ఇంటర్ తర్వాత పీజీ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా విద్యార్జన వరుసగా కొనసాగేలా చూడటం. కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా విద్యార్థిని ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దడం.
ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మంచి కోర్సు డ్యుయల్ బి.ఎస్.-ఎం.ఎస్.
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.