దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆల్ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ప్రకటన వెలువడింది.
దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలెన్నో మేనేజ్మెంట్ (ఎంబీఏ) చదువులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు వివిధ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
మేనేజ్ మెంట్ విద్యార్థులకు దాదాపు అన్ని రంగాల్లోనూ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రారంభంలోనే మంచి వేతనం అందే వీలుంది. అందుకే పలు రకాల ప్రఖ్యాత సంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎన్నో రకాల కోర్సులను రూపొందించి నిర్వహిస్తుంటాయి.
ఎప్పటికీ తరగని ఆదరణ ఉన్న కోర్సు ఎంబీఏ. ఎలాంటి రంగంలోనైనా మేనేజ్ మెంట్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మంచి వేతనమూ అందుతుంది. డిగ్రీ తర్వాత ఎంబీఏలో చేరితే భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకోవచ్చు.
మేనేజ్మెంట్ విద్యను అభ్యసించాలనిఅనుకునేవారు ఎంచుకునే ప్రవేశ పరీక్షల్లో సీమ్యాట్ ఒకటి.
బిజినెస్ స్కూళ్లలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్టు (మ్యాట్) ప్రకటన వెలువడింది.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఏడాదిలో రెండుసార్లు దేశవ్యాప్తంగా కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) ను నిర్వహిస్తుంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
చెరకు నుంచి పంచదార వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆ ఉత్పత్తి వెనుక సాంకేతికత, నిపుణుల శ్రమ దాగి ఉన్నాయి.