విస్తృత అవకాశాలకు చిరునామాగా నిలుస్తోంది.. ఆతిథ్య రంగం. ప్రతి సందర్భాన్నీ వేడుకగా జరుపుకునే సంస్కృతి, కొత్త పుంతలు తొక్కుతున్న
మీరు సరదాగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు... షో మధ్యలో బోలెడన్ని ప్రకటనలు...
ఆతిథ్య రంగంలో రాణించాలని భావించే వారికి ఇది సువర్ణావకాశం. ఎందుకంటే ఈ పరిశ్రమలో ఇప్పుడు ఎన్నడూ లేనంతగా సిబ్బంది కొరత ఏర్పడింది.
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంచుకోదగ్గ కెరియర్లలో ఆతిథ్యరంగం ఒకటి. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి.
కొవిడ్ పరిణామాల నేపథ్యంలో ఆతిథ్య రంగంలో కళ కొంత తప్పినా పరిస్థితులు చక్కబడగానే పూర్వవైభవం తథ్యం. పాక శాస్త్రంలో ప్రావీణ్యానికీ, ఆతిథ్య నిర్వహణకూ ప్రత్యేకమైన చదువులున్నాయిప్పుడు..
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
OTP has been sent to your registered email Id.