'పరిశోధనల దిశగా అడుగేయాలనుకున్నవారికీ జామ్ చక్కని అవకాశం. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్ల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలో చేరడానికి జామ్ స్కోరే ప్రామాణికం' సాధారణ డిగ్రీతో ఐఐటీల్లో చదువుకునే అవకాశం వచ్చింది.
డిగ్రీ పూర్తి చేసిన సైన్స్ విద్యార్థులు చాలామంది ప్రఖ్యాత సంస్థల్లో మాస్టర్స్ చేయడానికి మొగ్గు చూపుతారు. వాటిలో చేరడానికి జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) చక్కటి మార్గం.
ఐఐటీలు, ఐఐఎస్సీ వంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్లల్లో సైన్స్లో పీజీ చేసే అవకాశాన్ని జామ్ పరీక్ష కల్పిస్తోంది.
సైబర్ సెక్యూరిటీ... ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ విభాగాల్లో ఇది కూడా ఒకటి.
ఎంబీఏ కోర్సులకు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ప్రసిద్ధ సంస్థలు.
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
OTP has been sent to your registered email Id.