రాష్ట్రంలో ఈసారి ఇంటర్ పాసైన 4.93 లక్షల మంది విద్యార్థుల్లో డిగ్రీలో చేరేవారు సుమారు 2.50 లక్షల మంది. వీరికోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఏటేటా కొత్త కోర్సులు...
ఇంటర్మీడియట్ తర్వాత వృత్తివిద్యల్లో ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతున్నప్పటికీ మరో పక్క సంప్రదాయ డిగ్రీ కోర్సులూ పెద్ద ఎత్తునే ఆదరణ పొందుతున్నాయి.
ఆన్లైన్ బీఎస్సీ ప్రొగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్సులో ప్రవేశానికి ఐఐటీ మద్రాస్ ప్రకటన విడుదలచేసింది.
చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్, వెబ్సైట్లు, గ్రాఫిక్స్, వీడియో గేమ్స్..
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
OTP has been sent to your registered email Id.