సరికొత్త కాంబినేషన్లతో డిగ్రీ కోర్సులు
రాష్ట్రంలో ఈసారి ఇంటర్ పాసైన 4.93 లక్షల మంది విద్యార్థుల్లో డిగ్రీలో చేరేవారు సుమారు 2.50 లక్షల మంది. వీరికోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఏటేటా కొత్త కోర్సులు...