తెలుగు రాష్ట్రాల్లో దూరవిద్యకు చిరునామా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. కోరుకున్న కోర్సులు లభించటం, అభ్యసన కేంద్రాలు సమీపంలో
కారణాలు ఏవైనా..కళాశాలకు వెళ్లి చదువుకునే అవకాశం అందరికీ దక్కకపోవచ్చు. మరి ఇలాంటి వాళ్లు విద్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన పనిలేదు.
కారణాలు ఏవైనా... ఏటా వేలాదిమంది దూరవిద్యలో అడ్మిషన్లు తీసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో సాధారణ కోర్సులు సహా సంప్రదాయ సంస్థల్లో లేని ఎన్నో రకాల వైవిధ్య కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అందిస్తున్నారు.
చదువుకోవాలనే ఆసక్తి ఉండీ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఏంచేయాలో పాలుపోదు. దీంతో చాలా మంది తమకు అందుబాటులో..
దేశంలో పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి. బోధన ప్రమాణాలు, ల్యాబ్, లైబ్రరీ, ఇతర వసతులు వీటిల్లో మెరుగ్గా ఉంటాయి.
మనదేశంలో సైన్స్ కోర్సులకు మేటి సంస్థ.. ఐఐఎస్సీ! ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఇక్కడ పరిశోధన కోర్సుల్లో చేరిపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ కోర్సులే కాదు. మరెన్నో ఉన్నాయి. పలు సంస్థలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్లు, మేనేజ్మెంట్..
ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇందౌర్లో ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
తక్కువ ధరకు తయారవడం, తేలికగా ఉండటం, మన్నికతోపాటు సౌకర్యవంతం.. తదితర కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్కు ఆదరణ పెరుగుతోంది.
నిర్దిష్టంగా కొన్ని సబ్జెక్టుల కోసమే ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేశారు. అలాంటివాటిలో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ (సీఎంఐ) ఒకటి.
OTP has been sent to your registered email Id.