కారణాలు ఏవైనా..కళాశాలకు వెళ్లి చదువుకునే అవకాశం అందరికీ దక్కకపోవచ్చు. మరి ఇలాంటి వాళ్లు విద్యకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన పనిలేదు.
కారణాలు ఏవైనా... ఏటా వేలాదిమంది దూరవిద్యలో అడ్మిషన్లు తీసుకోడానికి మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండటంతో సాధారణ కోర్సులు సహా సంప్రదాయ సంస్థల్లో లేని ఎన్నో రకాల వైవిధ్య కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అందిస్తున్నారు.
చదువుకోవాలనే ఆసక్తి ఉండీ కాలేజీలు అందుబాటులో లేకపోతే ఏంచేయాలో పాలుపోదు. దీంతో చాలా మంది తమకు అందుబాటులో..
పదో తరగతి తర్వాత భవిష్యత్తుకు దారిచూపే కోర్సుల్లో డిప్లొమాలు ముఖ్యమైనవి. ఇప్పుడివి ఎంతో వైవిధ్యం సంతరించుకున్నాయి.
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..