దేశంలో ఫార్మా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో భాగమవుతున్నాయి.
ఫార్మసీలో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలనే ఆశయం ఉన్నవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది నైపర్ జేఈఈ.
మన ఆధునిక సాంకేతిక జీవితంలో వైద్య, ఫార్మా రంగాలు చెరగని ముద్ర వేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచానికి ఈ రెండు రంగాల అవసరం ఎంత ఉందనేది ప్రస్తుతం కళ్ల ముందే చూస్తున్నాం.
చెప్పులు, చెవిదిద్దులు, బ్యాగులు, బెల్టులు, గాజులు, గ్లాసులు, వివిధ పరికరాలు, ఫర్నిచర్, ఇంటీరియర్, వెబ్సైట్లు, గ్రాఫిక్స్, వీడియో గేమ్స్..
చంద్రయాన్-3 విజయవంతమైన వేళ.. దేశం మొత్తం గర్వంతో తలెత్తుకున్న వేళ.. వేలాది మంది విద్యార్థుల్లో తామూ
ఇంటర్నెట్ యుగంలో డేటాకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమస్త రంగాల్లోనూ, అన్ని వ్యాపారాల్లోనూ సమాచారం ఎంతో ముఖ్యమైనది, భవిష్యత్తు నిర్ణయాలను నిర్దేశించేది.
నేరుగా కాలేజీకి వెళ్లి చదవడం అందరికీ వీలు కాకపోవచ్చు. అలాగే కోరుకున్న కోర్సు దగ్గరలోని విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోవచ్చు.
ఐఐటీలంటే ఇంజినీరింగ్ చదువులు మాత్రమే కాదు. ఈ సంస్థలు ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను
వైట్ కాలర్ ఉద్యోగాలకు అత్యున్నత చదువులతో పనిలేదు. ఇంటర్మీడియట్ పూర్తయి, పదిహేడేళ్లు నిండితే చాలు..
OTP has been sent to your registered email Id.