దేశంలో ఫార్మా రంగం శరవేగంగా విస్తరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ఫార్మా సంస్థలు ఔషధాల తయారీలో భాగమవుతున్నాయి.
ఫార్మసీలో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలనే ఆశయం ఉన్నవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది నైపర్ జేఈఈ.
మన ఆధునిక సాంకేతిక జీవితంలో వైద్య, ఫార్మా రంగాలు చెరగని ముద్ర వేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచానికి ఈ రెండు రంగాల అవసరం ఎంత ఉందనేది ప్రస్తుతం కళ్ల ముందే చూస్తున్నాం.
OTP has been sent to your registered email Id.