వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
కొవిడ్ నేపథ్యంలో ఆసుపత్రుల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యం బాగా పెరిగింది. రోగులు, వైద్యులు, సహాయక సిబ్బంది...అందరి మధ్య సమన్వయం ఉన్నప్పుడే వైద్యశాలల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.
అత్యాధునిక ఆస్పత్రులను సజావుగా, ప్రతిభావంతంగా నిర్వహించటం సుశిక్షితుల వల్లనే సాధ్యమవుతుంది. అందుకే హెల్త్కేర్/ హాస్పిటల్ మేనేజిమెంట్ కోర్సులు వెలిశాయి.
నేచురోపతి అంటే ప్రకృతితో మమేకం కావడమే. పళ్లు, మూలికలు, ఖనిజలవణాలు, మట్టి ఆధారంగా చికిత్సలు చేస్తారు.
ఏ మాత్రం నలతగా ఉన్నా అందరం ఆసుపత్రికి వెళ్లిపోతాం. వైద్యుడు వివరాలడిగి చిన్న చీటి మన చేతిలో పెడతాడు. ఆ బ్రహ్మరాతని సునాయాసంగా..
OTP has been sent to your registered email Id.