వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.
కొవిడ్ నేపథ్యంలో ఆసుపత్రుల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యం బాగా పెరిగింది. రోగులు, వైద్యులు, సహాయక సిబ్బంది...అందరి మధ్య సమన్వయం ఉన్నప్పుడే వైద్యశాలల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.
అత్యాధునిక ఆస్పత్రులను సజావుగా, ప్రతిభావంతంగా నిర్వహించటం సుశిక్షితుల వల్లనే సాధ్యమవుతుంది. అందుకే హెల్త్కేర్/ హాస్పిటల్ మేనేజిమెంట్ కోర్సులు వెలిశాయి.
నేచురోపతి అంటే ప్రకృతితో మమేకం కావడమే. పళ్లు, మూలికలు, ఖనిజలవణాలు, మట్టి ఆధారంగా చికిత్సలు చేస్తారు.
ఏ మాత్రం నలతగా ఉన్నా అందరం ఆసుపత్రికి వెళ్లిపోతాం. వైద్యుడు వివరాలడిగి చిన్న చీటి మన చేతిలో పెడతాడు. ఆ బ్రహ్మరాతని సునాయాసంగా..
ఎన్నో ఉత్పత్తులు ఖండాలు, దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇందులో కీలకం రవాణా.
స్పీచ్, హియరింగ్ కోర్సుల్లో చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్ అందుతుంది.
కోర్సులు ఎన్ని ఉన్నప్పటికీ విస్తృత అవకాశాలు అందించడంలో మ్యాథ్స్, సైన్స్లే ముందుంటున్నాయి.
ఓ ఉత్పత్తి పూర్తవడం వెనుక ఎన్నో దశలుంటాయి. ఎందరో నిపుణుల సేవలు అవసరమవుతాయి. ఉత్పాదన క్రమంలో అనుబంధంగా మరికొన్ని అదనపు విలువైనవీ దక్కుతాయి.
పర్యటక సంస్థల నిర్వహణ, అభివృద్ధిలో సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. వీరికి మేటి శిక్షణతో కూడిన విద్యను అందించడానికి కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా...
ఐటీ కెరియర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
OTP has been sent to your registered email Id.