బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత ఆ దిశగా అడుగులేయవచ్చు. ఈ విద్యార్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సులో చేరవచ్చు.
సృజనను ఇష్టపడేవాళ్లు, కళలపై ఆసక్తి ఉన్నవారు రాణించగలిగే కోర్సుల్లో ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్లు ముందుంటాయి.
దేశానికి వైద్యులు ఎంత అవసరమో... వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలూ అంతకంటే అవసరం. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమించడానికి ఆరోగ్య పరికరాల తయారీ జరుగుతూనే ఉండాలి.
బోధన రంగంలో అత్యున్నత ఉద్యోగాలకు తొలి మెట్టు యూజీసీ నెట్లో అర్హత సాధించడం. ఈ అవకాశం వచ్చినవారు దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు.
జాతీయ ప్రాధాన్య సంస్థ హోదా ఉన్న విశ్వవిద్యాలయం నలంద. బిహార్లోని రాజ్గిరీలో స్థాపించిన ఈ సంస్థలో
సుదూర ప్రాంతాలకు చేసే వస్తు రవాణా మార్గాల్లో కీలకమైనది సముద్రం. పెద్ద తీరరేఖ ఉండటం మనదేశ ప్రత్యేకత.
OTP has been sent to your registered email Id.