బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్ తర్వాత ఆ దిశగా అడుగులేయవచ్చు. ఈ విద్యార్హతతో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సులో చేరవచ్చు.
వైద్యపరిశ్రమలో అడుగుపెట్టాలంటే.. నీట్ రాసి డాక్టర్లే కావాల్సిన పనిలేదు. ఇంకా చాలా అవకాశాలున్నాయి.
కెరియర్ పరంగా తమ దారేదో నిర్ణయించుకునే అవకాశం పదో తరగతి తర్వాత దక్కుతుంది. ఉన్న మార్గాల్లో గమ్యాన్ని చేర్చేదాన్ని ఎంచుకోవడమే కీలకం. ఇందుకు స్వీయసామర్థ్యాలే కొలమానం.
సృజనను ఇష్టపడేవాళ్లు, కళలపై ఆసక్తి ఉన్నవారు రాణించగలిగే కోర్సుల్లో ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్లు ముందుంటాయి.
దేశానికి వైద్యులు ఎంత అవసరమో... వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలూ అంతకంటే అవసరం. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమించడానికి ఆరోగ్య పరికరాల తయారీ జరుగుతూనే ఉండాలి.
బోధన రంగంలో అత్యున్నత ఉద్యోగాలకు తొలి మెట్టు యూజీసీ నెట్లో అర్హత సాధించడం. ఈ అవకాశం వచ్చినవారు దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు.
OTP has been sent to your registered email Id.