పదో తరగతి తర్వాత వేసే అడుగు భవిష్యత్ కెరియర్ లక్ష్యానికి మార్గం వేస్తుంది. సాంకేతిక విద్యవైపు ఆసక్తి ఉన్నవారు ఇంటర్ చదవకుండానే నేరుగా ఆ శిక్షణను అందుకునే అవకాశముంది. అవే పాలిటెక్నిక్ కోర్సులు.
సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్నవారు ఇంజినీరింగ్ కోర్సులవైపు మొగ్గు చూపుతారు. పదోతరగతి పూర్తికాగానే టెక్నికల్ విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇవి డిప్లొమా/ పాలిటెక్నిక్ పేరిట అందుబాటులో ఉన్నాయి.
పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు పార్ట్టైం ఉద్యోగాలు చేస్తూ, రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు. తద్వారా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే ఉన్నత సాంకేతిక విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య.
పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్.
పదోతరగతి తరువాత వృత్తివిద్యను అభ్యసించాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు ఓ చక్కటి ప్రత్యామ్నాయం.
పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశించే దారి.. పాలిటెక్నిక్ విద్య. చిన్నవయసులోనే వీలైనంత త్వరగా ఉద్యోగంలో చేరి, స్థిరపడాలనుకునేవారికి ఇది మేలైౖన మార్గం!
పదో తరగతి తర్వాత ఉన్న దారుల్లో పాలిటెక్నిక్ కోర్సులు చెప్పుకోదగ్గవి. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత చదువులు... అన్నింటికీ సరిపోయేలా వీటిని రూపొందించారు.
విశిష్టమైన నలంద విశ్వవిద్యాలయం దేశంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా గుర్తింపు పొందింది. బిహార్లోని రాజ్గిరీలో ఏర్పాటైన
మేనేజ్మెంట్ రంగంలో రాణించేందుకు సహకరించేలా, విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్న కోర్సులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.
పదో తరగతి తర్వాత ఎక్కువమంది ఎంచుకునే కోర్సు.. ఇంటర్మీడియట్. వివిధ వృత్తుల్లో ప్రవేశానికి
విద్యార్థులు మేటి భవిష్యత్తు దిశగా వేసే అడుగుల్లో పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. వీరి ముందు ఎంచుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.
ప్రతి పనికీ ఒక లెక్క ఉంటుంది. పాకశాస్త్రానికీ ఇది పక్కాగా వర్తిస్తుంది. అదెలాగో తెలుసుకోవాలంటే కలినరీ కోర్సుల్లో చేరిపోవాల్సిందే. ఈ చదువుల ద్వారా రుచిగా వండటాన్ని నేర్చుకోవటంతోపాటు..
వైద్యులు, సహాయ సిబ్బంది, రోగుల సమూహం.. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ వైద్యశాలలను సమర్థంగా నిర్వహించాలంటే? ఇందుకోసం నిపుణులు అవసరం. వాళ్లే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు.