పర్యటక సంస్థల నిర్వహణ, అభివృద్ధిలో సమర్థ మేనేజర్ల సేవలే కీలకం. వీరికి మేటి శిక్షణతో కూడిన విద్యను అందించడానికి కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా...
ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తూ ఆతిథ్య రంగం విస్తరిస్తోంది. పర్యాటకానికి సమాజంలో ఆదరణ పెరుగుతోంది.
దేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. ఇందులో సేవలు అందించడానికి నాణ్యమైన మానవ వనరులను తయారుచేసే నిమిత్తం నెల్లూరు, గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, గోవాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు.
పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంపొందింపజేస్తే, పర్యటనల వల్ల మనో వికాసం పెరుగుతుంది. పుస్తకాల్లో చదివిన విషయాలను ప్రత్యక్షంగా చూసినప్పుడు...
ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీలు చదివి మంచి ఉద్యోగం దొరక్క... ఉపాధి అవకాశాలు పొందడానికి దారి లేక...
జీవితం కలర్ఫుల్గా కనిపించాలంటే ఎక్కడికైనా విహారానికి వెళ్లి రావాల్సిందే. రోజువారీ ఒత్తిడిని చిత్తు చేసే శక్తి పర్యటనకి ఉంది. కాస్త వీలు దొరికితేచాలు ..
OTP has been sent to your registered email Id.